“నా తదుపరి సాహసయాత్ర బహుశా మరణం. మరణించాక ఇంకేమీ లేదనుకుంటే గొడవే లేదు. అలాకాకుండా కొత్త విషయం ఉందంటే అంతకు మించిన సాహసయాత్ర ఇంకోటి లేదు”
-జేన్ గుడాల్, పర్యావరణ శాస్త్రవేత్త, మానవతావాది
నిన్నటి వరకు...
టి జె ఎస్ జార్జ్ అంటే ఇప్పటితరానికి తెలియకపోవచ్చు. దేశం గర్వించదగ్గ జర్నలిస్ట్. అంతర్జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న రచయిత. విద్యావేత్త. పద్మభూషణ్ మొదలు అనేక అవార్డులు పొందిన వ్యక్తి.
ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంగ్ల...
తక్కువ సమయంలో యంత్రాలతో ఎక్కువ పని చేయించుకోవడం ఒకప్పుడు గొప్ప. పారిశ్రామిక విప్లవం తరువాత ప్రపంచమంతా ఫ్యాక్టరీల పొగ గొట్టాలే. సైరన్ మోతలే. యంత్రాల రోదలే. కాలం ఎప్పుడూ నిలిచి ఉండేది కాదు....
నోబెల్ ప్రపంచ శాంతి బహుమతి ఎంపిక కమిటీకి:-
ఒళ్ళు దగ్గరపెట్టుకుని చదవాల్సిన అత్యవసర విషయాలు:-
రెండో ప్రపంచం యుద్ధం ముందునాటి (1930-45) జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ గురించి ఇంకా ఎన్ని తరాలు మాట్లాడుకుంటారు? అదంతా...
రాగిరేకుల్లో ఉన్న అన్నమయ్య సాహిత్యాన్ని తప్పుల్లేకుండా ఎత్తి రాసి...మనకిచ్చినవారి కృషి గొప్పది. వారి కృషికంటే వాటిని పాడి మనకు కర్ణామృతం చేసినవారి కృషి ఇంకా గొప్పది. అన్నమయ్య కీర్తనలనగానే గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్...
""ఎవరి గజ్జెల రవళివే నీవు మంజీర!
ఎవరి కజ్జల బాష్పధారవే మంజీర!
నీవు పారిన దారిలో ఇక్షుదండాలు
నీవు జారిన జాడలో అమృత భాండాలు
నీవు దూకిన నేల మాకు విద్యున్మాల
నీవు ప్రాకిన పథము మాకు జైత్రరథమ్ము
ఎవరికొరకయి పరుగులెత్తి...
విజయనగర రాజుల కాలంలో హంపీలో ఉత్సవం జరగని రోజు లేదు. అదొక నిత్య కల్యాణ సీమ. మహారాజ ద్వారం మెదలు సామాన్య గుమ్మం దాకా పసిడి తోరణాలు కట్టుకున్న సీమ. ఇళ్ల స్తంభాలకు...
అన్నమయ్య 32 వేల కీర్తనలను ఆయన మనవడు రాగిరేకుల మీద రాయించి, భద్రపరిస్తే... వాటిలో 14,932 మాత్రమే కాలానికి దక్కాయి. దొంగలు దొంగిలించినవి కొన్ని. అవేమిటో తెలియక రాగిరేకులను కరిగించి సొమ్ము చేసుకున్నవి...