Saturday, September 21, 2024
Homeఅంతర్జాతీయం

ఇండోనేషియా గనిలో పేలుడు.. పదిమంది మృతి

ఇండోనేషియాలోని గనుల్లో ప్రమాదాలు...కార్మికులు చనిపోవటం ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా ప్రైవేటు రంగంలోని గనుల్లో కార్మికుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఉపాధి కోసం వెళ్ళే కార్మికులు తిరిగి వచ్చే వరకు నమ్మకం లేదు....

పెరూ దేశానికి తొలి మ‌హిళ దేశాధ్య‌క్షురాలు

అమెరికా పన్నాగానికి దక్షిణ అమెరికా ఖండంలో మరో ప్రభుత్వం మారింది. పేరు దేశానికి అధ్యక్షుడుగా ఉన్న పెడ్రో కాస్టిల్లోని గద్దె దింపే వరకు అమెరికా నిద్ర పోలేదు. వమాపక్ష బావజాలం కలిగిన పెడ్రో...

దిగివచ్చిన చైనా… కోవిడ్ నిబంధనల సడలింపు

చైనాలో కోవిడ్ నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా భారీ ఎత్తున నిర‌స‌న‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం కోవిడ్ నియ‌మావ‌ళిని స‌డ‌లించింది. త‌ప్ప‌నిస‌రిగా కోవిడ్ ప‌రీక్ష చేయించుకోవాల‌న్న నిబంధ‌న‌ను ఎత్తివేస్తున్న‌ట్లు తెలిపారు. బీజింగ్‌లోని జాతీయ ఆరోగ్య కేంద్రం...

బురదలో చిక్కుకున్న వాహనాలు.. కొలంబియాలో 34మంది మృతి

దక్షిణ అమెరికాలోని కొలంబియా దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల ధాటికి కొండ చరియలు విరిగిపడి బస్సు బురదలో కూరుకుపోయింది. కొండచరియలు విరిగిపడడంతో రహదారిపై వెళ్తున్న ఓ బస్సు పూర్తిగా బురదలో...

పౌరసత్వ చట్టాల్లో మార్పుల దిశగా జర్మనీ

ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జర్మనీ.. నైపుణ్యం కలిగిన వలసదారుల కోసం వెతుకుతున్నది. దేశాభివృద్ధికి దోహదపడే నైపుణ్యం కలిగిన నిపుణులకు తలుపులు తెరవడానికి సిద్ధమవుతున్నది. అమెరికాలో ఉద్యోగాల్లో కోతలు... జర్మనీ...

నైజీరియాలో అమానుషం.. బందిపోట్లకి చిక్కిన 19మంది

నైజీరియాలోని ఓ మసీదులో దుండగులు జరిపిన కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య 14కు చేరుకోగా బందీలుగా ఉన్న వారు మొత్తం 19 మంది అని తేలింది. మృతుల్లో మసీదు ఇమామ్‌ కూడా ఉన్నాడు....

రష్యా అధ్యక్షుడి ఆరోగ్యంపై మీడియా పుకార్లు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆరోగ్యంపై అంతర్జాతీయ మీడియాలో వార్తలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మాస్కోలోని తన అధికారిక నివాసంలో మెట్లపై నుంచి జారిపడినట్లు న్యూయార్క్‌ పోస్టు వెల్లడించింది. మెట్లు దిగుతుండగా కాలుజారీ...

డిస్కౌంట్ ఇవ్వని రష్యా…పాకిస్తాన్ కు భంగపాటు

ఉక్రెయిన్ - రష్యా యుద్ధం అమెరికా, యూరోప్ దేశాల ఆంక్షలతో భారతదేశానికి రష్యా డిస్కౌంట్‌కు ముడిచమురును అందిస్తున్నది. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చినా భారత్ పట్టించుకోలేదు. దేశ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని భారత్...

కోవిడ్ ప్రమాద ఘంటికలు… చైనా యునివర్సిటీలకు సెలవులు

కరోనా కేసులు పెరగడంతో చైనా రాజధాని బీజింగ్‌, వాణిజ్య రాజధాని షాంఘై, గువాంగ్జౌ, చాంగక్వింగ్‌ వంటి ప్రధాన నగరాల్లో కఠిన ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసింది. తాజాగా చైనా పౌరుల నుంచి నిరసనలు...

బిల్ క్లింటన్‌కు కరోనా

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు కరోనా బారినపడ్డారు. తనకు కోవిడ్ సోకడంతో ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నానని బిల్ క్లింటన్ స్వయంగా ప్రకటించారు. ‘నేను కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అందులో పాజిటివ్‌ అని...

Most Read