Saturday, September 21, 2024
Homeఅంతర్జాతీయం

పొరుగు దేశాలతో చైనీయుల దుందుడుకు విధానాలు

దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్త వాతావరణం అలుముకుంటోంది. తైవాన్ గగనతలంపై రెండు డజన్ల చైనా యుద్ద విమానాలు చక్కర్లు కొట్టడం అనుమానాలకు తావిస్తోంది. తైవాన్ జలసంధిలో అమెరికా - తైవాన్ సైనిక విన్యాసాలు...

తుర్కియేకు అండగా భారత్… వెంటిలేటర్లు, మందులతో ఏడో విమానం

తుర్కియేలో భారీ భూకంపానికి చెల్లాచెదురైన ప్రజలకు భారతదేశం అండగా నిలిచింది. ఇప్పటికే ఆరు విమానాల్లో సహాయక సామగ్రిని తరలించగా.. ఏడో కార్గో విమానం ఈ రోజు ఉదయం తుర్కియేలోని అదానా చేరుకున్నది. దాదాపు...

కెనడాలో బాణాసంచాపై నిషేధం…భారతీయుల నిరసనలు

కెనడాలో బాణాసంచాపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. కెనడాలోని బ్రాంప్టన్‌లో తొలుత టపాకాయల అమ్మకాలను నిషేధించారు. అనంతరం గ్రేటర్‌ టోరంటో ఏరియాలోని పది పెద్ద నగరాల్లో కూడా అమ్మకాలపై నిషేధాన్ని కొనసాగిస్తున్నారు. వీటితో...

అంతర్జాతీయ సాయం కోసం పాక్ తంటాలు

పాకిస్తాన్‌ ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF)తో బెయిల్‌ అవుట్‌ ప్యాకేజీపై చర్చిస్తున్నది. ఈ చర్చలు సఫలమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఫారిన్‌ ఫైనాన్సింగ్‌ ఎస్టిమేషన్‌, దేశీయ ఆర్థిక చర్యలను ఖరారు...

2.3 కోట్ల మందిపై తుర్కియే భూకంపం ప్రభావం

తుర్కియే, సిరియాల్లో భూకంప మృతుల సంఖ్య గంటగంటకు అధికమవుతున్నది. భూకంపం ధాటికి రెండు దేశాల్లో మరణించిన వారి సంఖ్య 15 వేలు దాటింది. ప్రకృతి ప్రకోపానికి వేల సంఖ్యలో భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి....

ఖైబర్‌ పఖ్తుంఖ్వాలో రోడ్డు ప్రమాదం…30 మంది మృతి

పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాక్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని కోహిస్థాన్‌ జిల్లా మీదుగా వెళ్ళే కారకోరం హైవేపై ఎదురెదురుగా వస్తున్న బస్సు.. కారు ఢీకొన్నాయి. అనంతరం రెండు వాహనాలు లోతైన...

టుర్కి సహాయక చర్యల్లో NDRF

భూకంపంతో అతాలకుతలమైన టుర్కిలో రెస్క్యూ ఆపరేషన్‌ కోసం భారత్‌కు చెందిన తొలి National Disaster Response Force(NDRF) టీమ్‌ ఇవాళ ఉదయం అక్కడికి చేరుకుంది. టీమ్‌లో మొత్తం 47 మంది రక్షణ సిబ్బంది,...

పెరూలో భారీ వర్షాలు..కొండచరియలు విరిగిపడి 36 మంది మృతి

దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ దేశంలో ఎడతెరిపి లేని వానలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. దక్షిణ పెరూలోని అరేక్విపా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి కనీసం 36 మంది మృతి చెందినట్టు...

టర్కీలో భారీ భూకంపం…పొరుగు దేశాల్లోను ప్రభావం

భారీ భూకంపం టర్కీని కుదిపేసింది. గజియాన్టెప్‌ ప్రావిన్స్‌లోని నుర్దగీ సమీపంలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదయిందని యూఎస్‌ జియోగ్రాఫికల్‌ సర్వీస్‌ వెల్లడించింది. సోమవారం ఉదయం 4.17 గంటలకు...

కార్గిల్‌ యుద్ధానికి ప్రధాన కారకుడు ముషారఫ్‌

పాకిస్థాన్​ మాజీ అధ్యక్షుడు​ పర్వేజ్​ ముషారఫ్​ (79) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అమిలోడయాసిస్ వ్యాధితో ఇబ్బందిపడుతున్న ముషారఫ్ దుబాయ్‌లోని అమెరికన్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ...

Most Read