పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా జనరల్ ఆసిమ్ మునీర్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు చీఫ్ గా ఉన్న ఖమర్ జావెద్ బజ్వా పదవీ విరమణ చేశారు. ఆరేండ్ల పాటు ఆయన ఈ విధుల్లో ఉన్నారు....
జీరో కొవిడ్ విధానానికి వ్యతిరేకంగా చైనాలో ప్రజల ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. షాంఘై కేంద్రంగా ప్రారంభమైన తాజా ఆందోళనలు.. రాజధాని బీజింగ్తోపాటు ఇతర నగరాలకు, రాష్ట్రాలకు వ్యాపించాయి. యువత, విద్యార్థులు ప్రభుత్వ వ్యతిరేక...
ఇటలీలోని ఓడరేవు నగరమైన ఇస్కియా ద్వీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడి ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో మూడు వారాల చిన్నారి కూడా ఉన్నది. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి....
అమెజాన్కు చెందిన వేలాది మంది కార్మికులు శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఒకరోజు సమ్మె చేపట్టారు. వేతనాలు పెంచాలని, పని పరిస్థితులను మెరుగుపరచాలన్న డిమాండుతో దాదాపు 40 దేశాల్లోని అమెజాన్ వేర్హౌస్ల ముందు కార్మికులు ఆందోళన...
చైనాలో కరోనా కేసులు మళ్ళీ వ్యాపిస్తున్నాయి. మహమ్మారి విజృంభణతో వైరస్బారిన పడుతున్న వారిసంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. గురువారం రికార్డు స్థాయిలో 31 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, నేడు 32,695 మందికి వైరస్...
ప్రచ్చన్న యుద్ధ కాలం మల్లె మొదలైనట్టుగా కనిపిస్తోంది. గతంలో అమెరికా - రష్యా దేశాలు వారి మిత్ర దేశాలతో కలిసి కుయుక్తులు సాగేవి. ఇప్పుడు ఒకవైపు అమెరికా దాని మిత్ర దేశాలు... మరోవైపు...
చైనాలోని హెనాన్స్ ప్రావిన్స్లోని అన్యాంగ్ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కంపెనీ వర్క్షాప్లో మంటలు చెలరేగి 38 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డనట్లు స్థానిక...
ఇండోనేషియాలో ఈ రోజు ఉదయం భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.6గా నమోదైంది. భారీ భూకంపం ధాటికి జావా ద్వీపంలో 20మంది మృతిచెందగా, మరో 300 మంది...
అమెరికాలోని కొలరాడోలోని గే నైట్క్లబ్లో శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా, మరో 18 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. శనివారం అర్థరాత్రి 11.57 గంటలకు ఓ సాయుధుడు కాల్పులు...