Saturday, September 21, 2024
Homeఅంతర్జాతీయం

23 కు చేరిన పడవ ప్రమాద మృతుల సంఖ్య

పాకిస్తాన్ లోని పంజాబ్-సింధ్ సరిహద్దులో సింధు నదిలో పెళ్లి వేడుకకు వెళ్తున్న పడవ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య 23 కు చేరింది. చనిపోయినవారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. నీటిలో...

వెలుగులోకి మరో కొత్త వైరస్‌

కరోనా మహమ్మారి కారణంగా ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రపంచాన్ని కొత్త వైరస్‌లు ఆందోళనకు గురిచేస్తూనే ఉన్నాయి. తాజాగా ఆఫ్రికాలోని ఘనాలో అత్యంత వేగంగా వ్యాప్తి కలిగిన ‘మర్‌బర్గ్‌’ వైరస్ కేసులు వెలుగుచూడటం ఉలికిపాటుకు గురిచేసింది. ఈ...

సుడాన్ లో ఘర్షణలు.. 31 మంది మృతి

సుడాన్ లో గిరిజనుల మధ్య జరిగిన గొడవల్లో సుమారు 31 మంది చనిపోయారు. బ్లూ నైల్ రాష్ట్రంలోని వివిధ నగరాల్లో రాజుకున్న గొడవలు రక్తసిక్తంగా మారాయి. బెర్టి - హౌసా గిరిజన తెగల...

తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె

శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. విక్రమసింఘే ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు విక్రమసింఘె అధ్యక్ష...

ప్రధాని రేసులో రిషి సనక్ ముందంజ

బ్రిటన్‌ ప్రధాని పీఠానికి జరుగుతున్న రేసులో భారత సంతతికి చెందిన బ్రిటిషర్‌, ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి అల్లుడు, ఇంగ్లండ్‌ మాజీ మంత్రి రిషి సునాక్‌ ముందంజలో దూసుకుపోతున్నారు. బోరిస్‌ జాన్సన్‌ ప్రధాని పదవి నుంచి...

సింగపూర్ కు గోటబాయ రాజపక్స

శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్స మాల్దీవుల నుంచి సింగపూర్ పయనమయ్యారు. మాల్దీవులకు రాజపక్స చేరుకున్నాడని తెలియగానే వేల మంది నిరసనకారులు రాజధాని మాలే లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాజపక్సకు ఆశ్రయం ఇవ్వొద్దని...

శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ

ఆందోళనలతో అట్టుడుకుతున్న శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ అమలులోకి వచ్చింది. అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం నుంచి పరారవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టడంతో పరిస్థితులు అదుపుతప్పాయి. ఈ...

మాల్దీవులు పారిపోయిన గోటబాయ రాజపక్స

శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష దేశం విడిచి పారిపోయారు. భార్య, ఇద్దరు అంగరక్షకులతో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మాలేకు పారిపోయినట్టు వైమానిక దళ మీడియా డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు....

జలమయమైన కరాచీ నగరం

భారీ వర్షాలు పాకిస్తాన్ ను అక్కడి ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలకు ఇప్పటికే అక్కడ 147 మంది ప్రాణాలు కోల్పోగా.. 163 మంది గాయపడినట్లు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఫోర్స్ ప్రకటించింది. పోర్ట్...

సెప్టెంబర్ 5న బ్రిటన్ కొత్త ప్రధాని ఎన్నిక

బ్రిటన్‌ కొత్త ప్రధానమంత్రి ఎన్నిక సెప్టెంబర్ 5వ తేదిన ఉంటుందని కన్జర్వేటివ్‌ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు పార్టీ నేత గ్రాహం బ్రాడి ప్రకటన విడుదల చేశారు. పలు దఫాలలో జరిగే...

Most Read