Saturday, September 21, 2024
Homeఅంతర్జాతీయం

మయన్మార్ లో ప్రజాస్వామ్యానికి పాతర

అవినీతి ఆరోపణల కేసులో మ‌యన్మార్ హక్కుల కార్యకర్త, నోబెల్ పురస్కార గ్రహీత అంగ్ సాన్ సూకీకి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. 6 లక్షల డాలర్ల నగదు, బంగారాన్ని లంచం రూపంలో...

నాటో కూటమిలో చేరనున్న స్వీడన్, ఫిన్లాండ్

రష్యా ఉక్రెయిన్ యుద్దంతో యూరోప్ దేశాల్లో మేధోమథనం మొదలైంది. ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు నాటో కూటమిలో చేరాలని నిర్ణయించాయి. వచ్చే నెల 16 వ తేదిన ఈ రెండు దేశాలు నాటో కూటమిలో...

లంకలో నిరసనల హోరు.. రాజపక్స రాజీనామాకు డిమాండ్

శ్రీలంక ఘోర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. విదేశీ మారక నిల్వలు కరిగిపోవడంతో అత్యంత కఠిన పరిణామాలు లంకలో చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇంధనం లేక కొట్టుమిట్టాడుతున్నది. మళ్లీ వర్షాలు పడే వరకు పరిస్థితులు...

నైజీరియాలో ఘోర ప్రమాదం

నైజీరియా దక్షిణ రాష్ట్రమైన ఇమోలోని ఓ అక్రమ చమురు శుద్ధి కర్మాగారంలో..శనివారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 100 మందికి పైగా కార్మికులు సజీవదహనం అయ్యారు. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన అనేక...

సున్నీల రక్త దాహానికి అమాయకుల బలి

 Sunni Shia Clashes : ఆఫ్ఘనిస్తాన్‌లో బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. సున్నీ జిహాదీలు మైనారిటీ షియా వర్గానికి చెందినవారిపై దాడులకు తెగబడ్డారు. శుక్రవారం ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని ఓ  మసీదు, పాఠశాలలో ప్రార్థనల...

కీలక ఒప్పందాల దిశగా యుకె-ఇండియా

Key Deals : రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన బ్రిటిష్ ప్రధాని బోరీస్ జాన్సన్ ఈ రోజు (శుక్రవారం) న్యూఢిల్లీ చేరుకొన్నారు. రాష్ట్రపతి భవన్ లో ప్రధాని నరేంద్ర మోడీ... బోరిస్...

భారత్ చేరుకున్న బ్రిటన్ ప్రధానమంత్రి

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటన కోసం భారత్ చేరుకున్నారు. ఈ మేరకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా బోరిస్ జాన్సన్‌కు గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌, అధికారులు సాదర...

అమెరికా కుయుక్తులు..రష్యా గాండ్రింపులు

Russia - Ukraine War: ఉక్రెయిన్ – రష్యా యుద్దానికి ఇప్పట్లు ముగింపు కనబడటం లేదు. పైగా రష్యా ఫిరంగులు మరింత గర్జిస్తున్నాయి. అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్ కు ఆర్థికంగా, అంగబలం చేకూరుస్తూ.....

కాబుల్ పాఠశాలల్లో పేలుళ్లు, 25 మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్లో ఈ రోజు జరిగిన వరుస బాంబు పేలుళ్ళలో సుమారు 25 మంది మృత్యువాత పడ్డారు. అనేక మంది గాయపడ్డారు. రాజధాని కాబుల్ లోని పశ్చిమ ప్రాంతంలో మొదటగా ఓ పాఠశాలలో బాంబు...

ఆఫ్ఘన్ ప్రాంతాలపై పాక్ భీకర దాడులు

పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ లోని వివిధ ప్రాంతాల్లో చేస్తున్న భీకర దాడులతో ఇప్పటివరకు 44 మంది చనిపోయారు. అఫ్ఘన్లోని ఖోస్త్, కునర్ రాష్ట్రాల నుంచి వేర్పాటువాదులు పాకిస్తాన్లో అలజడి సృస్తిస్తున్నారనే ఆరోపణలతో పాక్...

Most Read