Saturday, September 21, 2024
Homeజాతీయం

కొత్తగా 3 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు

కరోనాతో ఉన్న ఉద్యోగాలు పోయి దేశం అల్లాడుతున్న వేళ- ఒక ఆశ చిగురించినట్లు చల్లటి వార్త. రెండో దశ లాక్ డౌన్లు నెమ్మదిగా ఎత్తేస్తుండడంతో కొత్తగా వైట్ కాలర్ ఉద్యోగాలు దాదాపు 3...

పేస్ బుక్ పోస్టులతో జాగ్రత్త

మధ్యప్రదేశ్లో ఓ యువకుడి వ్యంగ్య వ్యాఖ్యలు అనుకోని ఆపద తీసుకొచ్చాయి. తన గ్రామం మినీ పాకిస్తాన్ ను తలపిస్తోందని పేస్ బుక్ లో పోస్ట్ చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. రేవ...

సెప్టెంబరులో థర్డ్‌ వేవ్‌

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావాన్ని చూస్తే మన దగ్గరా మూడో దశ(థర్డ్‌ వేవ్‌) ఉండే అవకాశం ఉందని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) ఆసుపత్రి ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి స్పష్టంచేశారు. సెప్టెంబరులో...

టీకాపై అపోహలు తొలగించాలి: ఉపరాష్ట్రపతి

కరోనాపై పోరాటంలో విజయం సాధించేందుకు దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇందుకోసం టీకాపై ప్రజల్లో నెలకొన్న అపోహలు, అనుమానాలను నివృత్తి చేస్తూ.. వారిలో...

సర్వమత సమానత్వం 

Communal Harmony In India :  భారతీయుల గురించి, వారి మత విశ్వాసాల గురించి స్వదేశంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తాజాగా నిర్వహించిన ఒక సర్వే మాత్రం జాతీయతావాదాన్ని ప్రతిఫలించింది.   అమెరికాకుచెందిన మేథోమధన సంస్థ ప్యూ...

పరిహారం ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు

కరోనా మృతుల కుటుంబాలకు కనీస నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోవిడ్‌ మృతులకు నష్టపరిహారం చెల్లించే పిటిషన్‌పై బుధవారం జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. కరోనా వల్ల చనిపోయిన కుటుంబాలకు ఎంత...

చార్ ధాం యాత్రకు బ్రేక్

చార్ ధాం యాత్ర ను రద్దు చేస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై ఒకటో తేది నుంచి ప్రారంభం కావల్సిన యాత్ర ను రద్దు చేస్తున్నామని, మళ్ళీ కొత్త తేదీలు ప్రకటిస్తామని...

జిల్లా పరిషత్ ఎన్నికలకు దూరంగా బి.ఎస్.పి

ఉత్తరప్రదేశ్ లో జరగబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ పోటి చేయదని ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ప్రకటించారు. బిజెపి ప్రభుత్వం అక్రమాలతో ఎన్నికలు డబ్బుమయం అయ్యాయని విమర్శించారు. జిల్లా...

విభజనతోనే లద్దాక్ లో శాంతి : రాజ్ నాథ్

కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటయ్యాక లాద్దాక్ లో ఉగ్రవాదం తగ్గిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. స్థానిక పొలిసు యంత్రాంగం, మిలిటరీ బలగాలు సమన్వయంతో పని చేసి...

యూపీలో 100 స్థానాల్లో ఎంఐఎం పోటీ

ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్థులు 100 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ హైదరాబాద్‌ లో తెలిపారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ...

Most Read