Saturday, September 21, 2024
Homeజాతీయం

దుబాయ్ వెళ్ళిన ఒమిక్రాన్ బాధితుడు

Omicron Victim Who Went To Dubai : భారత్‌లో తొలి ఒమిక్రాన్ రోగిగా గుర్తించిన 66 ఏళ్ల వ్యక్తి అర్ధరాత్రి వేళ దుబాయ్ చెక్కేయడం కలకలం రేపుతోంది. అతడు ప్రయాణించిన విమానంలో ఉన్న...

కాంగ్రెస్ లేకుండా బిజెపిని ఎదుర్కోవటం పగటి కలే

Facing The Bjp Without The Congress Is A Dream : కూటమి ఎక్కడ ఉంది, మనుగడలో ఉందా అని తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో...

ప్రాంతీయ పార్టీలతో బిజెపికి గడ్డు కాలమే

Regional Parties : ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏకం అవుతే కేంద్రంలో బిజెపి ని గద్దె దింపటం సులువు అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఆశాబావం వ్యక్తం...

పార్లమెంటులో తెరాస నిరసనలు

కనీస మద్ధతు ధర చట్టం, రాష్ట్ర రైతాంగం పండించిన వడ్లు కొంటారా లేదా అంటూ ఈ రోజు పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వంను నిలదిస్తూ నిరసన తెలిపిన టీఆరెస్ ఎంపీలు. కేంద్ర...

పెట్రోలు పై ఢిల్లీలో వ్యాట్ తగ్గింపు

Vat Reduction On Petrol In Delhi : అమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వం ఢిల్లీ వాసులను కరుణించింది. పెట్రోలుపై ఎనిమిది శాతం వ్యాట్ తగ్గించింది. దీంతో ఢిల్లీ లో...

బియ్యం సేకరణపై లోకసభలో…

Rice Procurement  : కేంద్ర ప్రభుత్వం బియ్యం సేకరణకు అనుసరిస్తున్న విధి విధానాలు ఏంటి? ఏడాదికి ఒకేసారి బియ్యం సేకరణ లక్ష్యాన్ని నిర్ణయించక పోవడానికి కారణమేంటి? రాష్ట్రాలకు గందరగోళం కలిగిస్తున్న ఈ సమస్యను...

రాష్ట్రాల అధికారాల్లో జోక్యం చేసుకోం – BSF

దేశ సరిహద్దుల్లో రాష్ట్రాల పోలీసులకు సమాంతరంగా సరిహద్దు భద్రతా దళం(BSF) పనిచేయదని BSF డైరెక్టర్ జనరల్ పంకజ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో దీనిపై అపోహలు ఎక్కువగా ప్రచారం జరుగుతున్నాయని, BSF...

రాజ్యసభలో విపక్ష ఎంపిల సస్పెన్షన్

రాజ్యసభ నుంచి 12 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసారు. వర్షాకాల సమావేశాలలో అనుచిత ప్రవర్తన కారణంగా 12 మంది ఎంపీల పైన చర్యలు తీసుకుంటున్నట్లు ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు. వర్షాకాల...

వ్యవసాయ చట్టాల ఉపసంహరణ

Withdrawal Of Agricultural Laws In Parliament  : పార్ల‌మెంట్‌లో తొలి రోజే ర‌భ‌స మొద‌లైంది. లోక్‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల‌ను ర‌ద్దు చేసి రైతు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేశాయి. స‌భ ప్రారంభ‌మైన త‌ర్వాత...

రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

ఓమిక్రాన్ రకం కరోనా వైరస్‌పై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం. అన్ని రాష్ట్రాలకు  లేఖ రాసిన కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి. ఓమిక్రాన్ రకం వైరస్‌ను గుర్తించిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల...

Most Read