Saturday, September 21, 2024
Homeజాతీయం

శ్రీహరికోట షార్ లో వరుస ఆత్మహత్యలు

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షారులో మరొక దారుణం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి తన సర్వీసు రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న CISF SI వికాస్ సింగ్...ఈ...

ల‌డాఖ్‌లో మైన‌స్ 29 డిగ్రీలు

లడఖ్, క‌శ్మీర్ రాష్ట్రాలు కనిష్ఠ ఉష్ణోగ్రతలతో గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్నాయి. ఉష్ణోగ్ర‌త‌లు అతిశీత‌లంగా మారాయి. ల‌డాఖ్‌లోని ద్రాస్ ప‌ట్ట‌ణంలో ఈ రోజు (మంగ‌ళ‌వారం) మైన‌స్ 29 డిగ్రీ సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి. లోయ‌ల్లో...

కర్ణాటకలో అవినీతి రాజ్యం – ప్రియాంక గాంధి

కర్ణాటకలో అవినీతి రాజ్యమేలుతోందంటూ అక్కడి బీజేపీ సర్కారుపై కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రెటరీ ప్రియాంకాగాంధీ వాద్రా ఫైరయ్యారు. బెంగళూరులో కాంగ్రెస్‌ శ్రేణులు ఏర్పాటుచేసిన ఓ సభలో మాట్లాడిన ప్రియాంకాగాంధీ.. కర్ణాటకలో పరిస్థితి చాలా అధ్వాన్నంగా...

ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు…ఎల్లో అలర్ట్‌ జారీ

ఉత్తర భారతదేశం గజగజ వణికిపోతోంది. గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పతనమవుతున్నాయి. నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు...

Jodo Yatra: కాంగ్రెస్ ఎంపి సంతోఖ్ మృతి

రాహుల్ గాంధీ భరత్ జోడో యాత్రలో విషాద సంఘటన చోటు చేసుకుంది. యాత్రలో రాహుల్ తో కలిసి నడుస్తోన్న కాంగ్రెస్ పార్టీ నేత. జలంధర్ లోక్ సభ సభ్యుడు సంతోఖ్ సింగ్ చౌదరి...

గంగా విలాస్ కు శ్రీకారం

ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుండి అస్సాంలోని దిబ్రుఘడ్ వరకు గంగా విలాస్ పేరుతో ప్రయాణం సాగించనున్న ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యాటక నౌకను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ  కొద్ది సేపటి క్రితం వర్చువల్...

శరద్ యాదవ్ కన్నుమూత

సీనియర్ రాజకీయ నేత, జనతాదళ్ (యునైటెడ్) మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ కన్నుమూశారు. అయన వయస్సు 75 సంవత్సరాలు, భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నిన్న రాత్రి సమయంలో హఠాత్తుగా గుండెపోటు వచ్చి...

Hidma Died: బీజాపూర్-తెలంగాణా సరిహద్దుల్లో ఎన్ కౌంటర్

మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణా-బీజాపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతిచెందినట్లు సమాచారం. తెలంగాణ గ్రే హౌండ్స్- సీఆర్పీఎఫ్ కోబ్రా సంయుక్త...

నెలాఖరుకు పార్లమెంట్‌ నూతన భవనం సిద్ధం

పార్లమెంట్‌ నూతన భవనం ఈ జనవరి చివరి నాటికి సిద్ధమవుతుందని అధికారవర్గాలు తెలిపాయి. బడ్జెట్‌ సమావేశాలను కొత్త భవనంలోనే జరిపేదీ లేనిదీ త్వరలోనే కేంద్రం నిర్ణయించే అవవకాశాలున్నాయని తెలిపాయి. రెండేళ్ల క్రితం కేంద్ర...

బెంగాల్ పాఠశాలలో ఘోరం..మ‌ధ్యాహ్న భోజ‌నంలో పాము

పశ్చిమ బెంగాల్‌ బీర్‌బ‌మ్ జిల్లాలో దారుణం జ‌రిగింది. మయూరేశ్వ‌ర్ బ్లాక్‌లోని  ప్రాథమిక పాఠశాలలో మ‌ధ్యాహ్న భోజ‌నం తిన్న విద్యార్థులు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. మిడ్ డే మీల్‌లో పాము వ‌చ్చిన్న‌ట్లు గుర్తించారు. ఆ...

Most Read