Saturday, September 21, 2024
Homeజాతీయం

ధన్‌బాద్‌లో అగ్నిప్రమాదం..ఆరుగురు మృతి

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ దవాఖానలో మంటలు అంటుకోవడంతో వైద్య దంపతులతోసహా ఆరుగురు మరణించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హాస్పిటల్‌ కారిడార్‌లో మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి రెండో...

హైదరాబాద్ లో జీ20 – స్టార్టప్ 20 సమావేశం

ఉద్యోగాల కోసం వేచిచూడటం కంటే.. ఉద్యోగాలు సృష్టించే దిశగా నేటి యువత ముందడుగేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి ‘స్టార్టప్ ఇండియా’ ఆలోచన కారణంగానే యువతకు ప్రోత్సాహం లభిస్తోందన్నారు. హైదరాబాద్ లోని...

ఆర్మీ దేశానికి చెందిన‌ది..బీజేపీది కాదు – కాంగ్రెస్

స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌పై మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేప‌గా తాజాగా ఇదే అంశంపై ఆ పార్టీకి చెందిన మ‌రో నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...

ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

గణతంత్ర వేడుకలు ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలకు ఈజిప్టు ప్రధాని అబ్దెల్‌ ఫత్తా ఎల్‌-సిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధాని...

ములాయం సింగ్‌ కు పద్మ విభూషణ్.. తెలుగు వారికి పద్మాలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రభుత్వం బుధవారం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. ఆరుగురిని పద్మవిభూషణ్‌, 9 మందిని పద్మ భూషణ్‌, 91 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక...

తెలుగు రాష్ట్రాల పోలీసు అధికారులకు రాష్ట్రపతి మెడల్స్

రిపబ్లిక్ డే సందర్భంగా దేశంలో మొత్తం 901 మంది పోలీస్ సిబ్బందికి కేంద్ర హోం శాఖ పోలీస్ మెడల్స్ ప్రకతిన్చింది. అవార్డుల వివరాలు వెల్లడించిన కేంద్ర హోం శాఖ...ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రెసిడెంట్ పోలీస్ మెడల్...

ల‌ఖింపూర్‌ రైతుల హ‌త్య కేసు నిందితుడికి బెయిల్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ ల‌ఖింపూర్‌లో జ‌రిగిన రైతుల హ‌త్య కేసులో కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు ఇవాళ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 8 వారాల పాటు బెయిల్‌ ఇస్తున్న‌ట్లు కోర్టు...

ఫణీందర్ గారితో కాస్సేపు!

ప్రసాదరావు గారు (మదనపల్లి) వాట్సప్ లో ఓ రెండు నిముషాల వీడియో ఒకటి పంపారు. అది ఓ తమిళ పాట. సుప్రసిద్ధ గాయకులు పి. బి. శ్రీనివాస్ గారి సుపుత్రులు ఫణీందర్ పాడిన...

మహారాష్ట్ర పోలీసులకు టాస్క్…ఆచూకీ లేని ఖైదీలు

కరోనా మహమ్మారి సమయంలో కోర్టు ఆదేశాలతో చాలా మంది ఖైదీలను జైలు నుంచి అధికారులు విడుదల చేశారు. ఇందులో చాలా మంది ఇప్పటి వరకు పెరోల్‌ గడువు ముగిసినా ఇంకా తిరిగి జైలుకు...

ముస్లింల బహుబార్యత్వంపై రాజ్యాంగ ధర్మాసనం

ముస్లింలు అనుసరించే బహు భార్యత్వం, ‘నిఖా హలాలా’ పద్ధతుల రాజ్యాంగ చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లను విచారించడానికి అయిదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు శుక్రవారం వెల్లడించింది. గతంలో ఉన్న...

Most Read