Friday, September 20, 2024
Homeజాతీయం

అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జూన్ 1 వరకూ ఆయనకు ఈ ఉపశమనం ఇచ్చింది.  ఢిల్లీ మద్యం కుంభకోణం...

పెరిగిన ముస్లిం జనాభా.. పార్టీలకు రాజకీయ అస్త్రం

లోక్ సభ ఎన్నికల కీలక దశ వేళ కాంగ్రెస్‌ - బిజెపి నేతలకు కొత్త అస్త్రం దొరికింది. దేశంలో 1950-2015 మధ్య ముస్లింల జనాభా 43.15 శాతం పెరిగినట్టు కేంద్రం విడుదల చేసిన డాటా...

పద్మ విభూషణ్ స్వీకరించిన చిరంజీవి

తెలుగు చలన చిత్ర నటుడు, మెగాస్టార్ చిరంజీవి  భారతదేశపు రెండో అత్యున్నత పౌరపురస్కారం 'పద్మవిభూషణ్' పురస్కారం స్వీకరించారు. రాష్ట్రపతి భవన్ లో నేడు జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము...

లోక్ సభ మూడో దశ ఎన్నికలు

మూడో దశలో మొత్తం 94 లోక్‌సభ నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి రెండు గంటల్లోనే సుమారు 11 శాతం పోలింగ్ నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా...

మణిపూర్ మంటలకు ఏడాది

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో లోక్ సభ ఎన్నికల్లో చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా పూర్తి అయింది. మైతీ, కుకీ వర్గాల మధ్య ఘర్షణతో చెలరేగిన హింసాకాండకు శుక్రవారంతో ఏడాది గడిచింది....

రాయ్ బరేలి నుంచి రాహుల్ గాంధి పోటీ

అమేథి, రాయ్‌బరేలి స్థానాల ఉత్కంట వీడింది. కాంగ్రెస్‌ కంచుకోటలుగా పేరున్న ఈ నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. రాయ్‌బరేలి నుంచి పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ, అమేధీ నుంచి గాంధీ కుటుంబ విధేయుడు కిశోరీ...

రిజర్వేషన్లపై కాంగ్రెస్ బిజెపి రాజకీయం

సార్వత్రిక ఎన్నికలు కొత్త రూపు దాలుస్తున్నాయి. రెండు దశల పోలింగ్ ముగియగా మరో వారం రోజుల్లో మూడో దశ జరగనుంది. ఈ తరుణంలో ఓటర్లను ప్రభావితం చేసే కొత్త అంశం తెరమీదకు వచ్చింది....

ఎన్ కౌంటర్లతో దద్దరిల్లుతున్న ఛత్తీస్ ఘడ్

దేశంలో ఓ వైపు సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతుంటే మధ్య భారతంలో అడవులు రక్తసిక్తం అవుతున్నాయి. గత నెల రోజులుగా పోలీసులు - మావోల మధ్య జరుగుతున్న ఎదురు కాల్పులతో ఛత్తీస్‌గఢ్‌ దద్దరిల్లుతోంది. తాజాగా...

గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు…నోటీసులు

కేంద్రహోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోల వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసే చేశారు. ఇదే వ్యవహారంలో తెలంగాణ డిజిపి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శిలకు కూడా...

యుపిలో బిజెపికి ఎదురుగాలి

సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటివరకు రెండు విడతల పోలింగ్ జరిగింది. రెండు విడతల పోలింగ్ సరళి విశ్లేషిస్తే విస్తు గొలిపే అంశాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో అధికారం పొందేందుకు కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో కమలానికి...

Most Read