Friday, September 20, 2024
Homeజాతీయం

ఆరో విడతలో బిజెపి – కూటమి మధ్య ప్రత్యక్ష పోరు

ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 58 పార్లమెంటరీ నియోజకవర్గాలకు నేడు  25న (శనివారం) ఈ పోలింగ్ జరగనుంది. ఢిల్లీలోని మొత్తం ఏడు సీట్లు, హర్యానాలోని మొత్తం పది, ఉత్తరప్రదేశ్‌లోని...

ఎన్నికల అంశంగా ముస్లీంల ఓబిసి హోదా?

లోక్ సభ ఎన్నికల చివరి దశలో కలకత్తా హైకోర్టు తృణముల్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం 2010 తర్వాత 118ముస్లిం కులాలకు జారీ చేసిన దాదాపు 5 లక్షల ఓబీసీ...

కాంగ్రెస్, బిజెపిలకు ఎన్నికల సంఘం నోటీసులు

లోక్ సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ దాటాక కాంగ్రెస్, బిజెపి నేతలు, ఆయా పార్టీల సోషల్ మీడియా విభాగాలు చేస్తున్న ప్రచార శైలి ప్రజలను తికమకపెడుతోంది. దేశంలో ఏదో జరగబోతోంది అన్నట్టుగా...

కేజ్రీవాల్‌ వారసురాలిగా భార్య సునీత!

ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజకీయ ఎత్తుగడలకు పదును పెడుతున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టైన కేజ్రీవాల్‌.. జూన్ 2వ తేదిన...

లోక్ సభ ఐదో విడత ఎన్నికల్లో కీలక నియోజకవర్గాలు

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంటోంది. లోక్ సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్ కొద్ది సేపటి క్రితం 8 రాష్ట్రాల పరిధిలోని 49 స్థానాలకు ఓటింగ్ ప్రారంభమైంది....

హ్యాట్రిక్ పై మోడీ కన్ను

కేంద్రంలో వరుసగా మూడోసారి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, హ్యాట్రిక్  సాధించి తీరుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికలు దశలవారీగా ముగుస్తున్న కొద్దీ ఇండియా కూటమి...

వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ దాఖలు

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ వార‌ణాసిలో ఈ రోజు(మంగళవారం) నామినేష‌న్ దాఖ‌లు చేశారు. వార‌ణాసి జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ సీనియ‌ర్...

తెలంగాణలో లోక్ సభ పోలింగ్ ప్రశాంతం.. హైదరాబాద్ లో అత్యల్పం

లోక్ సభ ఎన్నికల పోలింగ్ తెలంగాణ‌లో ప్ర‌శాంతంగా సాగింది. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 61.16 శాతం పోలింగ్ న‌మోదైంది. కంటోన్మెంట్ ఉప ఎన్నిక‌లో 47.88 శాతం పోలింగ్ న‌మోదైంది. ఆరు గంటల...

సుక్మా ఎదురుకాల్పులపై అనుమానాలు

దేశమంతా నాలుగో దశ ఎన్నికల పోలింగ్ లో ఉంటే తుపాకుల మోతలతో ఛత్తీస్‌గఢ్‌ దద్దరిల్లుతోంది. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఛత్తీస్ ఘడ్ అడవులు రక్తమోడుతున్నాయి. శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లో...

లోక్ సభ ఎన్నికల్లో నాలుగో దశ కీలకం

లోక్ సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నాలుగో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 96 స్థానాల్లో 1,717 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బీహార్(5),...

Most Read