Thursday, September 19, 2024
Homeజాతీయం

స్వర్ణ దేవాలయంలో సైనిక చర్యకు 40 ఏళ్ళు

ఆపరేషన్‌ బ్లూ స్టార్‌ జరిగి 40 ఏండ్లు అయింది. పంజాబ్‌ అమృతసర్ లోని స్వర్ణ దేవాలయంపై 1984 జూన్ 1 నుంచి 10వ తేది మధ్యకాలంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ బ్లూ స్టార్...

పశ్చిమ బెంగాల్లో హింసాత్మకంగా పోలింగ్

లోక్ సభ ఎన్నికల చివరి దశ ఎన్నికలు కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో తృణముల్ కాంగ్రెస్ - బిజెపి ల మధ్య పచ్చ గడ్డి వేస్తె...

ఎగ్జిట్ పోల్స్ పైనే అందరి దృష్టి

సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ జరుగుతుండటంతో అందరి దృష్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ మీద కేంద్రీకృతం అయింది. ఈ రోజు సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్‌పోల్స్‌ విడుదల కానున్నాయి. చివరి...

లోక్ సభ ఎన్నికల్లో చివరి అంకం

లోక్ సభ ఎన్నికల్లో చివరి అంకం ఏడో దశ పోలింగ్ ప్రారంభం అయింది. ఎనిమిది రాష్ట్రాలలోని 57 నియోజకవర్గాల్లో అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు బారులు తీరారు. ఉత్తరప్రదేశ్(13), బిహార్(8), పశ్చిమ బెంగాల్(9),...

ఎన్నికల వేళ సీజ్ చేసిన సొమ్ము 11 వందల కోట్లు

2024 సార్వత్రిక ఎన్నికలు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారాయి. ప్రజాస్వామ్య విలువలపై ఉకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే నేతలు... అధికారం చేజిక్కించుకునేందుకు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నోట్ల కట్టలు కుమ్మరించారు. అనుంగు...

కేరళ చేరుకున్న నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. రుతుపవనాలు లక్షద్వీప్‌ ప్రాంతం మీదుగా కేరళలోకి ప్రవేశించాయని పేర్కొంది. రుతుపవనాల విస్తరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. కర్ణాటక, తమిళనాడులోని కొన్ని భాగాలు,...

కన్యాకుమారికి ప్రధాని.. మోడీ రాకపై వివాదం

లోక్ సభ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ తరుణంలో మరో వివాదం మొదలైంది. ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ ఈ రోజు(గురువారం) సాయంత్రం నుంచి క‌న్యాకుమారిలో 45 గంట‌ల పాటు ధ్యానం చేయ‌నున్నారు. ఏడ‌వ...

33కు చేరిన గేమ్ జోన్ మృతుల సంఖ్య

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ గేమ్‌ జోన్‌ ప్రమాద మృతుల సంఖ్య 33కు చేరింది. మృతుల్లో తొమ్మిది మంది చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం రాజ్‌కోట్‌లోని...

ఉత్తరాదిలో కమల వికాసంపై అనుమానాలు?

ఆరో విడత ఎన్నికల పోలింగ్ ముగిసిన వేళ, ఇప్పటివరకు వోటింగ్ జరిగిన దశలను విశ్లేషిస్తే బిజెపికి కొంత నిరాశాజనకంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదేళ్ళ బిజెపి పాలనపై ఉత్తర భారతీయులు అసంతృప్తితో ఉన్నట్టుగా...

కేరళలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

నైరుతి రుతుపవనాల రాకతోనే కేరళలో కుండపోత వర్షాలు మొదలయ్యాయి. ఉత్తర భారతదేశం వడగాలులకు అల్లాడిపోతుండగా.. రెండు రోజులుగా కేరళలో ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. తిరువనంతపురం, కొచ్చి, త్రిస్సూర్‌, కోజికోడ్‌, ఎర్నాకులం, పతనంతిట్ట, అలప్పుజా,...

Most Read