Saturday, September 21, 2024
Homeజాతీయం

ఢిల్లీలో లాక్ డౌన్ కు సన్నాహాలు

Preparations For Lockdown In Delhi : వాయు కాలుష్యం తగ్గించేందుకు పరిష్కారంగా పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలు చేసేందుకు సిద్దంగా ఉన్నామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీలో మాత్రమే లాక్ డౌన్ విధించడం...

ఉత్తరప్రదేశ్ లో విస్తరిస్తున్న జికా వైరస్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జికావైరస్ విజృంభిస్తోంది. కాన్పూర్‌లో జికా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. కాన్పూర్ నగరంలో జికా వైరస్ కేసుల సంఖ్య 123కు చేరుకుంది. తాజాగా రాజధాని లక్నోలో మూడు కేసులు, కన్నోజ్...

ఇవి పరిష్కార వేదికలు: అమిత్ షా

రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి జోనల్ కౌన్సిళ్ళు ఎంతగానో ఉపకరిస్తాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.  ఇవి కేవలం సలహా మండళ్ళుగా మాత్రమే ఏర్పాటు చేసినప్పటికీ ఎన్నో సమస్యల పరిష్కారానికి...

మణిపూర్ లో ఉగ్రదాడి – ఏడుగురి మృతి

మణిపూర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. మణిపూర్ రాష్ట్రం చురచాంద్ పూర్ జిల్లా బెహియాంగ్ లో ఈ రోజు ఉగ్రవాదులు జరిపిన దాడిలో అస్సాం రైఫిల్స్ అధికారితో సహా జవాన్లు మృత్యువాత పడ్డారు. ...

చేనేత నైపుణ్యంతో పద్మశ్రీ

Padma Shri For Handloom Skill : బీరెన్ కుమార్ బసక్ కుటుంబం బలవంతపు పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌ నుంచి భారత్ కు 1960లో వలస వచ్చింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, నదియా జిల్లా, ఫులియా...

గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్

Heavy Encounter In Gadchiroli District  : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. గడ్చిరోలి జిల్లా ధనోర తాలుక గ్యారబట్టి అటవీ ప్రాంతంలో పోలీసులు,మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పులు...

ఢిల్లీలో తగ్గని వాయు కాలుష్యం

Air Pollution In Delhi : ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ మరింత పెరిగిపోతోంది. దీపావళి, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు దహనం చేయడంతో దిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది. దిల్లీలో వాయు...

ప్రజా భాగస్వామ్యంతోనే దేశాభివృద్ధి

Sabka Saath Sabka Vikas Sabka Vishwas : దేశాభివృద్ధిలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములయ్యేలా వారిని చైతన్య పరచాలని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు  భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన...

కెసిఆర్ వ్యాఖ్యలు అప్రజాస్వామికం

Kcr Comments Are Undemocratic Gajendra Singh Shekhawat :  తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థల పై దాడి అని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ముఖ్యమంత్రి...

చెన్నైకి తుపాను ముప్పు

Cyclone In Northern Tamil Nadu And Southern Andhra Pradesh : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి...

Most Read