Saturday, September 21, 2024
Homeజాతీయం

ఒడిశాలో బంగారు గనులు…రంగంలోకి భూమాఫియా

ఒడిశాలోని మూడు జిల్లాల్లో బంగారు గనులు బయటపడ్డాయి. రాష్ట్రంలోని జాజ్ పూర్ కియోంఝర్‌ జిల్లా, మయూర్‌భంజ్‌, దేవ్ గఢ్‌ జిల్లాల్లో గనులను జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (GSI), డైరెక్టరేట్‌ ఆఫ్‌ మైన్‌కు...

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌…ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. పుల్వామా జిల్లాలోని అవంతిపొరాలోని పడ్గంపొరాలో ఉగ్రవాదుల కోసం స్థానిక పోలీసులు, భద్రతా...

అగ్నిపథ్ ను సమర్థించిన ఢిల్లీ హైకోర్టు

సాయుధ బలగాల భర్తీ కోసం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీంను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. గతేడాది తీసుకొచ్చిన ఈ పథకంపై ఆందోళనలు వెల్లువెత్తాయి. 2019లో రిలీజైన రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ను సవాలు చేస్తూ...

నాగాలాండ్, మేఘాలయాల్లో పోలింగ్ ప్రారంభం

ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. రెండు రాష్ట్రాల్లో 60 చొప్పున స్థానాలున్నప్పటికీ 59 సీట్లకే ఎన్నికలు...

Manish Sisodia : ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలతో సీబీఐ అధికారులు ఆయనను...

Sonia Gandhi : రాజకీయాల నుంచి సోనియాగాంధీ రిటైర్మెంట్

AICC కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలిపారు. తన ఇన్నింగ్స్ భారత్ జోడో యాత్రతో ముగిసినందుకు సంతోషంగా ఉందన్న ఆమె.. ఇది పార్టీకి టర్నింగ్ పాయింట్ అని...

సిక్కుల్లో రాజుకుంటున్న ఖలిస్థాన్‌ డిమాండ్

సిక్కుల్లో ఖలిస్థాన్‌ కావాలన్న బలమైన కోరిక ఇంకా నిలిచే ఉన్నదని, దాన్ని ఎవరూ అణచివేయలేరని ఖలిస్థాన్‌ సానుభూతిపరుడు, వారిస్‌ పంజాబ్‌ దే సంస్థ చీఫ్‌ అమృత్‌పాల్‌ సింగ్‌ తెలిపారు. కిడ్నాప్‌ కేసులో అరెస్టయిన...

రాయ్‌పూర్ వేదికగా ఏఐసీసీ ప్లీనరీ ప్రారంభం

కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు ఈ రోజు (శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ వేదికగా ఈ సమావేశాలు 3 రోజుల...

Palaniswami : ఏఐఏడీఎంకే చీఫ్‌గా ప‌ళ‌నిస్వామి

ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేత్ర ఖ‌జ‌గం(ఏఐఏడీఎంకే) పార్టీ చీఫ్ ఎవ‌రనే దానిపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఏఐఏడీఎంకే చీఫ్‌గా ఇడ‌ప్పాడి ప‌ళ‌నిస్వామియే ఉంటార‌ని కోర్టు త‌న తీర్పులో పేర్కొన్న‌ది. ప‌న్నీరుసెల్వం పెట్టుకున్న...

విదేశాల్లో స్థిరపడేందుకు భారతీయుల ఆసక్తి

దేశాన్ని వీడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. విదేశాల్లో స్థిరపడేందుకు ఎక్కువ మంది భారతీయులు మొగ్గు చూపుతున్నారు. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టింగ్‌ సంస్థ సీబీఆర్‌ఈ దక్షిణాసియా దాదాపు 20,000 మందిని సర్వే చేయగా, వచ్చే...

Most Read