Tuesday, September 17, 2024
Homeజాతీయం

లోక్ సభలో చెలరేగిన రాహుల్ గాంధి

లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధి మొదటి ప్రసంగంలోనే అధికార పక్షానికి చురకలు అంటిస్తూ వాడి వేడిగా ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ అధికార పక్షానికి చెమటలు పట్టించారు....

లోనావాలాలో విషాదం.. ఓ కుటుంబం వరదలో గల్లంతు

మహారాష్ట్రలో ఆదివారం ఆహ్లాదంగా సేదదీరేందుకు వెళ్ళిన ఓ కుటుంబంలో భారీ వర్షం విషాదం నింపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదంలో ఐదుగురిని మృత్యువు కబళించింది. ముంబై స‌మీపంలోని లోనావాలా కొండ‌ల‌పై ఉన్న...

బీహార్ కు ప్రత్యేక హోదా – జెడి(యు) ఎత్తుగడ

కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో కీలక పార్టీగా ఉన్న జెడి(యు) పాత డిమాండ్ ను కొత్తగా తెరమీదకు తీసుకొచ్చింది. ఎప్పటి నుంచో ఉన్న బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని మళ్ళీ మొదలు పెట్టింది. బీహార్‌కు...

పార్లమెంటులో నీట్ పేపర్ లీకేజీ ప్రకంపనలు

నీట్ పరీక్షలో అవకతవకలు పార్లమెంటు ఉభయసభలను స్తంభింప చేశాయి. నీట్ ప‌రీక్ష పేప‌ర్ లీకేజీ ఘ‌ట‌న‌పై ఉభయసభల్లో దుమారం రేగింది. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై చ‌ర్చ‌ను నిలిపివేసి.. నీట్ ప‌రీక్ష‌పై ఇచ్చిన...

జార్ఖండ్ మాజీ సిఎం హేమంత్ సోరెన్‌ కు బెయిల్

రాంచీలోని బిర్సా ముండా జైలులో ఉన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ కు భారీ ఊరట లభించింది. భూ కుంభకోణం కేసులో అరెస్టైన ఆయనకు జార్ఖండ్‌ హైకోర్టు తాజాగా బెయిల్‌ మంజూరు...

కుప్పకూలుతున్న వంతెనలకు కేరాఫ్ బీహార్

బీహార్‌ రాష్ట్రంలో వరుసగా కూలుతున్న వంతెనలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆరు నెలల్లోనే వరుసగా వంతెనలు కుప్పకూలటంతో బిహార్ రాష్ట్రం పతాక శీర్షికలకు ఎక్కుతోంది. ఇప్పటికే మూడు బ్రిడ్జిలు కుప్పకూలగా.. తాజాగా మరో...

ఎమ‌ర్జెన్సీ మాయని మచ్చ – రాష్ట్ర‌పతి ద్రౌప‌ది ముర్ము

18వ లోక్‌సభలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఇటీవలే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొంది ఎంపీలుగా ప్రమాణస్వీకరాం చేసిన సభ్యులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రజల విశ్వాసాన్ని...

అసదుద్దీన్ ఒవైసీకి చుట్టుకుంటున్న పాలస్తీనా నినాదం

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం పూర్తి చేసిన తర్వాత జై పాలస్తీనా అని నినదించడంతో లోక్‌సభలో కలకలం రేగింది. దీనిపై ఇద్దరు న్యాయవాదులు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు....

లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా రెండోసారి ఎన్నిక

లోక్‌సభ స్పీకర్ గా ఓం బిర్లా రెండో సారి ఎన్నికయ్యారు. మూజువాణీ ఓటుతో ఆయన గెలుపొందినట్లు.. ఈ మేరకు ప్రోటెం స్పీకర్ భర్త్రుహరి మహతాబ్ ప్రకటించారు. రాజస్థాన్ లోని కోట నియోజకవర్గం నుంచి...

రెండో రోజు ఎంపిల ప్రమాణస్వీకారం, స్పీకర్ పదవికి ఎన్నిక

తొలిరోజు 280 మంది ఎంపీలు లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీలతో ప్రొటెం స్పీకర్‌ బర్తృహరి మహతాబ్‌ ప్రమాణం చేయించారు. రెండోరోజు మంగళవారం కూడా మిగిలిన ఎంపీలు ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌...

Most Read