Friday, September 20, 2024
Homeజాతీయం

అణుశక్తి రంగంలో సంస్కరణలకు శ్రీకారం

ప్రజా సంక్షేమానికి వినియోగించే సంకల్పంతో అణుశక్తి రంగంలో ప్రభుత్వం అనేక వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ తెలిపారు. ప్రధానమంత్రి 20 లక్షల...

న్యాయవ్యవస్థకు సహకారం లేదు: రమణ

తీర్పులు తమకు అనుకూలంగా రాకపోతే న్యాయవ్యవస్థను, వ్యక్తిగతంగా జడ్జిల ప్రతిష్టను దెబ్బతీసే పోకడ దేశంలో మొదలైందని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులకు స్వేఛ్చ...

పంజాబ్లో సలహాదారు పదవికి పీకే గుడ్ బై

పంజాబ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు పదవికి ప్రశాంత్ కిషోర్ రాజీనామా చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ కు ముఖ్య సలహాదారుగా ఉన్న పీకే నిర్ణయం సంచలనంగా మారింది. మరో ఆరు...

తగ్గినట్టే తగ్గి.. భారీగా పెరిగిన కొత్త కేసులు

దేశంలో కరోనా వైరస్ కేసులు మరోసారి భారీగా పెరిగాయి. ముందురోజు తగ్గినట్టే తగ్గి.. ఒక్కసారిగా 40శాతం మేర పెరిగాయి. అంతకుముందు రోజు 30,549 కేసులు నమోదు కాగా.. తాజాగా 42 వేలకుపైగా కొత్త కేసులు...

సమృద్ధిగా రెమిడిసివర్ నిల్వలు

కరోనా సోకిన వ్యాధి గ్రస్తులకు చికిత్సలో ఉపయోగించే  రెమిడిసివర్  నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య స్పష్టం చేశారు. మంగళవారం రాజ్యసభలో TRS రాజ్యసభ సభ్యుడు సురేష్...

టీకా వేగవంతమే కేరళకు రక్ష

కేరళలో వ్యాక్సినేషన్ వేగవంతం చేయలాని కేంద్ర బృందం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కేరళలో క్షేత్ర స్థాయిలో మహమ్మారి విస్తరణ పరిశీలించటానికి వచ్చిన కేంద్ర బృందం ఆరో జిల్లాల్లో పర్యటించింది. రాజధాని తిరువనంతపురం తో...

ముస్లింలలో 6.96 శాతమే గ్రాడ్యుయేట్లు

ముస్లింలలో గ్రాడ్యుయేషన్‌, ఆపై చదువులు చదువుతున్న వారి సంఖ్య 6.96 శాతం మాత్రమేనని మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్‌ నక్వీ వెల్లడించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 43 శాతం...

e-RUPI విడుదల

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ e-RUPIని విడుదల చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని దీనిని ప్రారంభించారు. దేశంలో డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం e-RUPIని తీసుకువచ్చింది. e-RUPI ప్రీపెయిడ్ ఇ-వోచర్,...

ఎపితో సహా 10 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ ఊపందుకోవడం పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల రోజువారి కేసుల్లో పెరుగుదల కనిపిస్తుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఏపీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, అసోం,...

తెలుగు రాష్ట్రాల నీటి వివాదం

తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్‌ను నేడు విచారించిన సుప్రీంకోర్టు. ఈ కేసులో చట్టపరమైన సమస్యలపై ఆంధ్ర-తెలంగాణ జల వివాదానికి తాను తీర్పు చెప్పలేనని ఇరు రాష్ట్రాల న్యాయవాదులకు స్పష్టం...

Most Read