Sunday, September 22, 2024
Homeజాతీయం

ఉపరాష్ట్రపతి వెంకయ్యకు ఘనంగా వీడ్కోలు

ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ అయిన ఎం వెంకయ్యనాయుడు పదవీకాలం ఈ నెల 10వ తేదీతో  ముగియనున్న నేపథ్యంలో సోమవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఇది...

మద్రాసు నగరంలో యువస్వరాలు

మద్రాసు మహానగరంలో పాండిబజార్, ఎలియట్స్ బీచ్ తీరం, తిరువాన్ మ్యూర్ సముద్రతీరం, మెట్రో రైల్వే స్టేషన్లు వంటి ప్రదేశాలలో ఆ సంగీత బృందాన్ని స్దానికులు చూసే ఉండొచ్చు. వారాంతంలో సాయంత్రాలు, అలాగే ఇతర ముఖ్యమైన...

శివసేన కుమ్ములాటలపై సుప్రీంకోర్టులో విచారణ

శివసేన పార్టీ, గుర్తు వ్యవహారంపై ఈ రోజు సుప్రీంకోర్టు లో విచారణ జరగనుంది. శివసేన పార్టీ మాదంటే మాదని ఏక్‌నాథ్‌, ఉద్ధవ్‌ ఠాక్రే వర్గాలు వాదిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక...

ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ 

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్.డి.ఏ అభ్యర్థి జగదీప్ ధన్కడ్ ఘన విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి మార్గరెట్ అల్వాపై 346 ఓట్ల ఆధిక్యంతో జగదీప్ ధన్కడ్ విజయం సాధించారు. ఈ రోజు జరిగిన...

కెసిఆర్ ఆరోపణలు నిరాధారం – నీతి ఆయోగ్

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలపై నీతి అయోగ్ ప్రతిస్పందించింది. సిఎం కెసిఆర్ పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేశారని నీతి ఆయోగ్ వ్యాఖ్యానించింది. ఉన్నత లక్ష్యాలతో ఏర్పడిన నీతి ఆయోగ్ కార్యాచరణను వివరిస్తూ ఢిల్లీ...

ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్

ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ ప్రారంభమైంది. ఉభయసభల ఎంపీలు పార్లమెంట్ భవన్‌కు చేరుకుంటున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎంపీలు క్యూ లైన్‌లో నిలుచున్నారు. అందరికంటే ముందే పోలింగ్ సెంటర్ వద్దకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ...

రాజీవ్ గౌబాకు మరో ఏడాది పొడగింపు

కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి రాజీవ్ గౌబా ప‌దవీకాలాన్ని కేంద్ర ప్ర‌భుత్వం మరో ఏడాది కాలం పాటు పొడిగించింది. రాజీవ్ గౌబా 2019లో కేంద్ర కేబినెట్‌ కార్య‌ద‌ర్శిగా నియ‌మితుల‌య్యారు. 30 ఆగ‌స్టు,2021తో ఆయ‌న ప‌ద‌వీ...

ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నిరసనల హోరు

దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగం, ధ‌ర‌ల మంటపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళ‌న‌లకు దిగుతోంది. ఢిల్లీ పార్లమెంటు నుంచి రాష్ట్రప‌తి భ‌వ‌న్ వ‌ర‌కు హస్తం నేతలు ర్యాలీ...

శివసేన వ్యవహారంపై 8న సుప్రీం నిర్ణయం

శివసేన పార్టీ మాదంటే మాదని ఏక్‌నాథ్‌, ఉద్ధవ్‌ ఠాక్రే వర్గాలు వాదిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమదే అసలైన శివసేన అంటూ, విల్లు-బాణం గుర్తు...

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్

తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ పేరును సిఫార్సు చేసిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ యూయూ లలిత్. ...

Most Read