లోక్సభ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ ఉహించని రీతిలో చాలా తక్కువగా నమోదైంది. 102 లోక్ సభ స్థానాలకు జరిగిన పోలింగ్ లో సాయంత్రం 5 గంటల వరకు 59.7 శాతం మంది...
నాలుగొ దశ లోక్ సభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి....
చత్తీస్ ఘడ్ లోని కంకేర్ జిల్లాలో మంగళవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కంకేర్ జిల్లా చోటేబెతియ ప్రాంతంలోని బినగుండా ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 29 మంది...
సార్వత్రిక ఎన్నికల తర్వాత జమ్ముకాశ్మీర్ పాలన వ్యవహారాల్లో సమూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరిగింది. త్వరలోనే శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర...
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బిజెపి తమ మేనిఫెస్టో విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్షా, రాజ్నాథ్సింగ్,...
దళిత, బహుజన పీడిత వర్గాల ఆరాధ్య దైవం డాక్టర్ బీఆర్ అంబేద్కర్. కులం కట్టుబాట్లతో అణచివేతకు గురైన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా జీవిత చరమాంకం వరకు కృషి చేసిన సామాజిక విప్లవకారుడు భీమ్...
లోక్ సభ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాశ్మీర్ ప్రజలకు సరికొత్త హామీ ఇచ్చారు. కాశ్మీర్ కు త్వరలోనే రాష్ట్ర హోదా దక్కుతుందని... అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయని ప్రధాని తెలిపారు....
లోక్సభ ఎన్నికల మూడో విడత నోటిఫికేషన్ ఈ రోజు (శుక్రవారం) విడుదలైంది. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంట్ స్థానాల్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 19 వరకు నామినేషన్ల...
కాశ్మీర్ లోయలో రసవత్తరమైన పోటీకి తెరలేచింది. లోక్సభ బరిలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు నేరుగా తలపడనున్నారు. అనంతనాగ్-రాజౌరీ లోక్సభ నియోజకవర్గం నుంచి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, డీపీఏపీ అధ్యక్షుడు గులాం నబీ...