Saturday, September 21, 2024
Homeజాతీయం

పంజాబ్ లో కేజ్రి టూర్

AAP: పంజాబ్ ఎన్నికల్లో ఈసారి తమ సత్తా చాటాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఉవ్విళ్ళూరుతోంది. 2017 ఎన్నికల్లో 20 సీట్లు సాధించిన ఆప్ ఈసారి అధికార పీఠంపై కన్నేసింది. భగవంత్ మాన్...

ఆజాద్ పద్మ అవార్డుపై కాంగ్రెస్ లో రగడ

rift within congress: గులాం నబీ ఆజాద్ కు పద్మ భూషణ్ అవార్డుపై కాంగ్రెస్ లో అంతర్గత రగడ కొనసాగుతోంది.  నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో జమ్మూ కాశ్మీర్ కు...

బిపిన్ రావత్, కళ్యాణ్ సింగ్ లకు పద్మ విభూషణ్

Padma Awards: ఆర్మీ హెలికాఫ్టర్ దుర్ఘటనలో అసువులు బాసిన చీఫ్ అఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది. రావత్ తో పాటు శ్రీమతి...

సమాఖ్య స్పూర్తికి బిజెపి విఘాతం – సిపిఎం

Federal Spirit Cpm : కేంద్ర ప్రభుత్వ తీరుపై తెరాస ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోందని, Trs బీజేపీ కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే స్వాగతిస్తామని సిపిఎం జాతీయ నాయకుడు ప్రకాష్...

నెలాఖరు వరకు బహిరంగ సభలు బంద్

ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ (ఈసీ) భారీ షాక్ ఇచ్చింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రత్యక్ష బహిరంగ సభలు, రోడ్ షోల నిర్వహణపై నిషేధాన్ని జనవరి...

ఇండిపెండెంట్ గా ఉత్పల్ పర్రికర్

Utpan in Fray: గోవా మాజీ ముఖ్యమంత్రి, మాజీ రక్షణ శాఖ మంత్రి మహోహర్ పర్రికర్ కుమారుడు ఉత్పల్ పర్రికర్ భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని...

అతిధి సింగ్ కు రాయ్ బరేలి టికెట్!

Aditi Gets: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధుల రెండో విడత జాబితాను భారతీయ జనతాపార్టీ ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 85  సీట్లకు అభ్యర్ధులను ఖరారు చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి...

మరదలికి బావ శుభాకాంక్షలు

Akhilesh response: బిజెపిలో చేరిన ములాయం చిన్న కోడలు అపర్ణా యాదవ్ కు ఆమె బావ, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ శుభాకాంక్షలు తెలియజేశారు. అపర్ణా నేటి ఉదయం ఢిల్లీ...

బిజెపిలో చేరిన అపర్ణా యాదవ్

BJP Aparna: సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ రాజకీయ వేత్త ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ నేడు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీ లోని...

ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం

Earthquake In The Northeastern States : ఈశాన్య రాష్ట్రాల్లో వరసగా వస్తున్న భూకంపాలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ రోజు వేకువ జామున 4.30 గంటలకు అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో వరసగా...

Most Read