Saturday, September 21, 2024
Homeజాతీయం

ఏరా.. పోరా.. అనే పదాలు వాడొద్దు

ఇకపై పోలీసులు అమర్యాదగా, ఏరా… పోరా అనే పధాలు ఉపయోగించకూడదు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు వారితో ఇలా మాట్లాడడం తగదు అని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజలతో పోలీసులు...

స్విమ్మింగ్‌పూల్‌లో డిఎస్పీ రాసలీలలు

జైపూర్‌ లో ఓ పోలీస్‌ ఉన్నతాధికారి మహిళా కానిస్టేబుల్‌ అర్ధనగ్నంగా స్విమ్మింగ్‌పూల్‌లో జలకాలాడుతున్నారు. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్‌ కావడంతో రిసార్ట్ పై పోలీసులు దాడులు చేశారు. రెడ్‌ హ్యాండెడ్‌గా ఆయనను...

రేపు గుజరాత్ కొత్త సిఎం ఎన్నిక

ముఖ్యమంత్రి విజయ్ రూపాని ఈ రోజు మధ్యాహ్నం తన రాజీనామా లేఖను గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కు అందచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో గుజరాత్ అభివృద్ధి మరింతగా జరగాలనే రాజీనామా చేసినట్టు...

భవానీపూర్ నుంచి దీదీ నామినేషన్

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గం నుంచి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. కొంత మంది పార్టీ శ్రేణులతో కలిసి వెళ్ళిన మమత నామినేషన్ పత్రాల్ని ఎన్నికల అధికారికి సమర్పించారు....

విద్యాసంస్థలకు ర్యాంకింగ్స్ ప్రకటించిన కేంద్రం

దేశంలో విద్యాసంస్థలకు ర్యాంకింగ్స్‌ను కేంద్రం ప్రకటించింది. టాప్ 100 విభాగంలో ఏపీ, తెలంగాణకు చెందిన పలు వర్సిటీలు, కాలేజీలకు చోటు దక్కింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌ వర్సిటీకి తొలిస్థానంలో నిలిచింది. యూనివర్సిటీ...

ఈనెల17నుంచి తెరుచుకోనున్న శబరిమల

శబరిమలలోని అయ్యప్ప దేవాలయాన్ని ఈ నెల 17 నుంచి తెరవనున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. ఐదు రోజుల పాటు ఆలయం తెరిచి ఉంటుందని పేర్కొంది . కరోనా నేపథ్యంలో రోజుకు...

యూపీలో సత్తా చాటేందుకు కార్యచరణ

బిజెపి అధికారంలోకి వచ్చాక దేశంలో మతపరమైన దాడులు పెరిగాయని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. దీంతో దేశంలో లౌకికవాదం బలహీన పడుతోందన్నారు. ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి నగరంలో జరిగిన మజ్లీస్ పార్టీ...

ఆలయ భూమికి దేవుడే యజమాని

పూజారులకు ఆలయ భూములపై ఎలాంటి యాజమాన్యపు హక్కులు ఉండవని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. వారు దేవాలయ ఆస్తులకు నిర్వాహకులు(మేనేజర్స్‌) మాత్రమేనని పేర్కొంది. రెవెన్యూ శాఖ రికార్డులలోని యజమాని, అనుభవదారును సూచించే గడులలో సంబంధిత దేవుడు/దేవత...

విద్యారంగంలో మార్పులు రావాలి – ఉపరాష్ట్రపతి

ఉన్నతవిద్యలో వీలైనన్ని వైవిధ్యమైన కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా విశ్వవిద్యాలయాల విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేసినట్లు అవుతుందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారతీయ యువత సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, వారి శక్తియుక్తులను దేశాభివృద్ధికోసం...

కేంద్ర మంత్రులకు ఎన్నికల సమన్వయ బాధ్యతలు

వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్, పంజాబ్, మణిపూర్, గోవాల్లో శాసనసభ ఎన్నికలు ఉన్నాయి. ఇటీవలి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో దెబ్బతిన్న బిజెపి ఈ ఐదింటి లో అన్ని రాష్ట్రాలు దక్కాలనే కోణంలో...

Most Read