Sunday, September 22, 2024
Homeజాతీయం

హిజాబ్‌ పై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు

హిజాబ్‌ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. విద్యాసంస్థల్లో హిజాబ్‌ తప్పనిసరి కాదని పేర్కొంటూ.. దాఖలైన పిటిషన్లన్నీఈ రోజు కొట్టేసింది. కర్ణాటక నుంచి మొదలై.. దేశవ్యాప్తంగా ఆ మాటకొస్తే ప్రపంచంలోనూ హాట్‌...

గుజరాత్, హిమాచల్ పై కన్నేసిన ఆప్

పంజాబ్ లో అధికారం కైవసం చేసుకున్న అమ్ ఆద్మీ పార్టీ హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలపై కన్నేసింది. పంజాబ్ లో విజయం సరిహద్దు రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ మీద ప్రబావం చూపే అవకాశాలు...

హోలీ తర్వాత యోగి ప్రమాణ స్వీకారం

యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ హోలీ పండుగ తర్వాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.  రాజకీయంగా ముఖ్యమైన ఎన్నికల విజయం తర్వాత పార్టీ శ్రేణులకు విస్తృత సందేశాన్ని పంపడానికి తగిన విధంగా...

16న భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం

పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ఈ నెల 16వ తేదిన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్వతంత్ర సమరయోదుడు భగత్ సింగ్ పుట్టిన స్వగ్రామం ఖట్కర్ కలాన్ లో భగవంత్ మాన్ తో పాటు...

ఉత్తరప్రదేశ్ లో చరిత్ర సృష్టించిన యోగి

ఉత్తరప్రదేశ్‌లో కమలానికే రెండోసారి అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు మొగ్గు చూపారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజం అయ్యాయి. యూపీలో 70 సంవత్సరాల తర్వాత రికార్డు బద్ధలు అయ్యేలా...

మణిపూర్ సిగలో కమల వికాసం

ఈశాన్య రాష్ట్రం  మణిపూర్‌లో మళ్లీ కమలం వికసిస్తోంది. అక్కడ మరోసారి అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కమలానికి సవాల్ విసురుతుంది అనుకున్న కాంగ్రెస్ మణిపూర్ లో చతికిల పడింది....

ఉత్తరఖండ్ లో బిజెపి ప్రభంజనం

ఉత్తరఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా బీజేపీ ముందుకెళ్తున్నది. ఉత్తరాఖండ్ రాష్ట్రంగా ఆవిర్భవించాక ఏ పార్టీ రెండోసారి అధికారంలోకి రాలేదు. గత  సంప్రదాయాలను కాదని...

గోవాలో బిజెపికే మొగ్గు

పాశ్చాత్య సంస్కృతి ప్రతిబింబించే గోవాలో...ఓటర్లు సంప్రదాయ బిజెపిని ఆదరించారు. గోవా ఎన్నికల ఫలితాల్లో బిజెపి ముందంజలో ఉంది. గోవాలోని మొత్తం 40 సీట్లలో బిజెపి ఆధిక్యంలో ఉంది. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సంక్యులిం...

పంజాబ్ లో కాంగ్రెస్ ను ఉడ్చేసిన ఆప్

 Aap Wins Punjab : పంజాబ్ లో అమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. అధికార కాంగ్రెస్ తో పాటు బిజెపి, శిరోమణి అకాలిదల్ పార్టీల సీనియర్ నాయకులందరిని ఉడ్చి పారేసింది. రెండు రాష్ట్రాలలో అధికారంలోకి...

దూసుకుపోతున్న మార్కెట్లు.. సెన్సెక్స్‌ 1000 ప్లస్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9:34గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,058.20 పాయింట్లు లాభపడి 55,743.51 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 302.95 పాయింట్లు లాభపడి 16,645.20 దగ్గర ట్రేడ్‌ అవుతోంది....

Most Read