Sunday, September 22, 2024
Homeజాతీయం

జార్ఖండ్ పర్యటనకు కెసిఆర్

చైనా సరిహద్దులోనీ గల్వాన వాలీ లో జరిగిన హింసాత్మక ఘర్షణ లో ప్రాణాలు కోల్పోయిన భారత అమర జవాన్లను ఆదుకునేందుకు, గతంలో ఇచ్చిన మాట ప్రకారం, ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ఝార్ఖండ్...

చెన్నై మేయర్ గా తొలిసారి దళిత మహిళ

తమినాడు అధికార పార్టీ డీఎంకేకు చెందిన ఇరవై తొమ్మిదేళ్ల ఆర్ ప్రియ చెన్నై మేయర్‌గా బాధ్యతలు చేపట్టనున్న తొలి దళిత మహిళగా రికార్డ్ సృష్టిస్తున్నారు. డిఎంకె నాయకత్వం ఈ రోజు(గురువారం) పార్టీ మేయర్...

కేసీఆర్‌తో సుబ్రమణ్యస్వామి, రాకేశ్ తికాయ‌త్ భేటీ

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం కేసీఆర్‌తో బీజేపీ నాయ‌కులు, రాజ్య‌స‌భ స‌భ్యులు సుబ్ర‌మ‌ణియ‌న్ స్వామి, భార‌తీయ కిసాన్ యూనియ‌న్ నాయ‌కులు రాకేశ్...

వారణాసిలో ఎన్నికల ప్రచారానికి కెసిఆర్

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో తెలంగాణ సీఎం కేసీఆర్ పేరిట పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. మోదీ నియోజకవర్గమైన వారణాసిలో రేపు (శుక్రవారం) బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ ప్రచారం...

యుపీలో ఆరో విడత పోలింగ్ ప్రారంభం

దేశ వ్యాప్తంగా ఆసక్తిగా చూస్తున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్ కొద్ది సేపటి కింద ప్రారంభం అయింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ లో తన వోటు హక్కు...

యూపీలో ఎస్పి అభ్యర్థిపై దాడి

యూపీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది . ఆరో విడత ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఎస్పీ అభ్యర్థి కాన్వాయ్ పై ఈ రోజు దాడి...

ఉక్రెయిన్ సంక్షోభంపై రాష్ట్రపతికి మోడీ వివరణ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై భారతదేశం యొక్క ప్రతిస్పందనతో సహా పలు అంశాలను ప్రధాని మోదీ రాష్ట్రపతికి వివరించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్...

కచ్చా బాదామ్ గాయకుడికి ప్రమాదం

కచ్చా బాదామ్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్ విపరీతంగా ఆదించారు.. ఇంకా ఆదరిస్తున్నారు జనాలు. పచ్చి పల్లీలు అమ్ముకునే ఓ వీధివ్యాపారి.. ఊరూరా తిరుగుతూ అరిచిన అరుపులనే...

మణిపూర్ లో జోరుగా పోలింగ్

ఈశాన్య రాష్ట్రం.. మణిపుర్​లో ఈ రోజు జరిగిన తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం మూడు గంటల వరకు 67 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల...

ప్రత్యేక దూతలుగా నలుగురు కేంద్రమంత్రులు

ఉక్రెయిన్  నుంచి భారతీయులను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆపరేషన్ గంగ లో భాగంగా ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించేందుకు నలుగురు కేంద్రమంత్రులు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లి అక్కడే...

Most Read