Sunday, September 22, 2024
Homeజాతీయం

రాష్ట్రాలపై కేంద్రం జులుం – కెసిఆర్, థాకరే

KCR Uddav Thackre Meeting : దేశ రాజ‌కీయాల‌పై చ‌ర్చించేందుకే మ‌హారాష్ట్ర‌కు వ‌చ్చానని, కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌పై మహారాష్ట్ర సీఎంతో చ‌ర్చించామన్నారు. 75 సంవత్సరాల భారత స్వాతంత్రం తరువాత దేశంలోని పరిస్థితులు మారాల్సి వున్నాయని...

పంజాబ్ లో పోలింగ్ ప్రశాంతం

పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. నేడు ఒకే విడతలో మొత్తం 117 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎస్.కరుణరాజు వెల్లడించారు. సాయంత్రం...

రేపు ముంబైకి సిఎం కెసిఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రేపు ముంబయి పయనమవుతున్నారు. మహరాష్ట్ర సిఎం ఉద్దన్ ధాకరేతో సమావేశం అయ్యేందుకు కెసిఆర్ ప్రత్యేకంగా వెళుతున్నారు. జాతీయ స్థాయిలో తాజా రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకుంటున్న ఏకపక్ష...

తమిళనాడులో స్థానిక సంస్థల పోలింగ్

పదేళ్ళ విరామం తర్వాత తమిళనాడులో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ఈ రోజు (శనివారం) జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. చెన్నైతో సహా 21 నగరాలకు, 138 మున్సిపాలిటీలు,...

మహారాష్ట్రలో బర్డ్‌ఫ్లూ!

Bird Flu In Maharashtra : మహారాష్ట్రలో బర్డ్‌ఫ్లూ భయం నెలకొంది. థానే జిల్లాలోని వెహ్లోలిలో ఓ కోళ్లఫారంలో వంద కోళ్లు ఆకస్మికంగా మృతిచెందాయి. బర్డ్ ఫ్లూతోనే కోళ్లు మరణించాయనే అనుమానంతో కోళ్ల...

అహ్మదాబాద్‌ పేలుళ్ల కేసులో 38మందికి మరణశిక్ష

Ahmedabad Bomb Blast Case :  గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల ఘటనలో దోషులకు శిక్ష ఖరారైంది. 2008లో జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి 49మంది నిందితుల్లో 38మందికి మరణశిక్ష, 11మందికి...

పంజాబ్ లో రాజుకున్న ఎన్నికల వేడి

Punjab Elections : పంజాబ్ లో పోలింగ్ తేది దగ్గర పడటంతో ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీల అగ్రనేతలు పంజాబ్ కేంద్రంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బిజెపి నేతలు పరస్పరం...

అమృత్ సర్ లో కాంగ్రెస్ కు షాక్

ఎన్నికల కోలాహలం తారాస్థాయికి చేరుకొని పోలింగ్ దగ్గర పడుతున్న వేళ పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తలిగింది. అమృత్ సర్ మేయర్ కరం జిత్ సింగ్ రింటు ఈ రోజు అమ్...

త్వరలో ఉద్దవ్ థాకరే -కెసిఆర్ భేటి

Uddhav Thackeray Kcr Meeting :  తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు మ‌హారాష్ట్ర ప‌ర్య‌ట‌న ఖ‌రారు అయింది. ఈ నెల 20వ తేదీన మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక్రేతో సీఎం కేసీఆర్ భేటీ...

దావూద్ గ్యాంగ్ టార్గెట్ గా ఈడి తనిఖీలు

మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్సుమేంట్ డైరెక్టరేట్(ED) ఈ రోజు ఉదయం నుంచి ముంబై లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తో పాటు వివిధ దేశాల...

Most Read