Sunday, September 22, 2024
Homeజాతీయం

BRS కు తమిళనాడు నాడార్ సంఘాల మద్దతు

జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు సిద్దమవుతున్న కెసిఆర్ కు తమిళనాడు నుంచి మద్దతు లభించింది. BRS కు మద్దతు తెలిసిన తమిళనాడు నాడార్ సంఘాలు, తెలంగాణ లో అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమ...

జమ్ముకశ్మీర్‌లో భూకంపం

జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్‌వార్‌లో అర్ధరాత్రి భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 11.15 గంటలకు కిష్ట్‌వార్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత 3.6గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో 10...

కర్ణాటకలో మంత్రసానికి గౌరవ డాక్టరేట్

ఏమీ చదవు రాని మంత్రసాని నూటికి 99% శాతం ఫ్రీ డెలివరీ లు చేస్తే...* MBBS, DGO లు, MD DGO లు చదివి నార్మల్ డెలివరీ చేయలేని డాక్టర్లు దాదాపు 80%...

వందేభారత్.. సికింద్రాబాద్ – విజయవాడ రైలు 19న ప్రారంభం

వందేభారత్ అధికారిక ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ప్రధాని మోదీ ఈ నెల 19న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వేదికగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తొలి వందేభారత్...

ప్రవాసి భారతీయ దివస్ కు ముస్తాబైన ఇండోర్

ప్రవాసి భారతీయ దివస్ వేడుకల కోసం ఇండోర్ నగరం ముస్తాబైంది. 17వ ప్రవాసి భారతీయ దివస్ (పిబిడి) సమావేశం 2023 జనవరి 8 నుంచి 10 వరకు మూడు రోజులపాటు మధ్యప్రదేశ్ లోని...

ప్రమాదపు అంచులో జోషీమఠ్‌

ఉత్త‌రాఖండ్‌లోని జోషీమ‌ఠ్‌లో ఇండ్లు కుంచించుకుపోతున్న విష‌యం తెలిసిందే. శుక్ర‌వారం ప‌ట్ట‌ణంలో ఓ ఆల‌యం కూలిపోయింది. అనేక ఇండ్లు ప‌గుళ్లు ప‌ట్టాయి. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం స్పందించింది. త‌క్ష‌ణ‌మే 600 కుటుంబాల‌ను త‌ర‌లించాల‌ని ఆదేశించింది....

గల్ఫ్ కార్మికులను పట్టించుకోని ‘ప్రవాసి భారతీయ దివస్’

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో భారత ప్రభుత్వం నిర్వహించనున్న 17వ 'ప్రవాసి భారతీయ దివస్' వేడుకల ఎజెండాలో గల్ఫ్ కార్మికుల సమస్యలకు చోటు దక్కలేదు. జనవరి 8 నుంచి 10 వరకు మూడు...

బీజేపీ-ఆమ్ ఆద్మీ కార్పొరేట‌ర్ల బాహా బాహీ

ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(ఎంసీడీ) స‌మావేశంలో ఇవాళ హైడ్రామా చోటుచేసుకున్న‌ది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ కార్పొరేట‌ర్లు దాడుల‌కు పాల్ప‌డ్డారు. మేయ‌ర్ ఎన్నిక విష‌యంలో రెండు వ‌ర్గాల మ‌ధ్య ర‌సాభాస ఏర్ప‌డింది. స‌భ‌లో ఉన్న...

ఏపీ, తెలంగాణ‌లో కొత్త ఓట‌ర్ల జాబితా

కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల ఓటర్ల జాబితాని విడుదల చేసింది. ఇటీవల ఓటర్ల సవరణ పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ, ఏపీలకు సంబంధించి నూతన జాబితాలు రూపొందించింది. తెలంగాణలో ఓటర్ల సంఖ్య...

హంగ్‌ దిశగా కర్ణాటక

కర్ణాటకలో వచ్చే ఏప్రిల్‌/మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోటీ జరగనుందని పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ నిర్వహించిన మొదటి ట్రాకర్‌ పోల్‌ సర్వేలో వెల్లడయ్యింది. ‘సౌత్‌...

Most Read