Sunday, September 22, 2024
Homeజాతీయం

వివాదాస్పదమైన ఝార్ఖండ్ పాఠశాలల సెలవు

ఝార్ఖండ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు సెలవుల అంశం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలోని జంతార, దుమ్క జిల్లాల్లో ఆదివారం కాకుండా శుక్రవారం సెలవు ఇవ్వటం వివాదానికి దారితీసింది. చాలా పాఠశాలలో ఉదయం...

అజ్మీర్ దర్గా ఖాదీమ్.. గౌహర్ చిస్తీ అరెస్ట్

జూన్ 17న దర్గా వెలుపల ‘సర్ తాన్ సే జుడా’ నినాదం చేసిన అజ్మీర్ దర్గా ఖాదీమ్ సయ్యద్ గౌహర్ చిస్తీని గురువారం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు...

తుంగభద్రకు పోటెత్తిన వరద.. 30 గేట్లు ఎత్తివేత

కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తుతున్నది. పెద్దఎత్తున వరద వస్తుండటంతో అధికారులు 30 గేట్లు రెండున్నర అడుగులు ఎత్తి 1,14,823 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం...

పూంచ్ లో ఉగ్రవాదుల చొరబాట్లు భగ్నం

జమ్ము కాశ్మీర్ లో ఓ వైపు వర్షాలు కుండపోతగా పడుతుంటే మరోవైపు ముష్కర మూకలు దొంగచాటుగా దేశంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా పూంచ్ సెక్టార్ లో నియంత్రణ రేఖ వెంబడి భారత్...

వర్షాలతో గుజరాత్ లో రైళ్ళు రద్దు..ముంబైకి ఆరంజ్ అలర్ట్

దేశవ్యాప్తంగా కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. జమ్ముకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక సహా దక్షిణాది రాష్ట్రాలు భారీ వర్షాలకు విలవిలలాడిపోతున్నాయి. అదే సమయంలో గుజరాత్​పై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వర్షాలకు అనేక ప్రాంతాలను...

నిలకడగా కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు కొంత తగ్గు ముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 13,615 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 20మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజులో కరోనా నుంచి కోలుకున్న...

నేషనల్​ హెరాల్డ్​ కేసులో 21న సోనియా విచారణ

నేషనల్​ హెరాల్డ్​ కేసులో భాగంగా విచారణ కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఎన్ఫోర్స్ మెంట్ దిరేక్టరేట్  తాజాగా మరోమారు సమన్లు జారీ చేసింది. ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని ఈడి తేల్చిచెప్పింది....

పళని స్వామికే ఏఐఏడిఎంకే పార్టీ పగ్గాలు

అన్నా డీఎంకే పార్టీ పగ్గాలపై కొనసాగుతోన్న ప్రతిష్టంభనకు తెరపడింది.  జనరల్ కౌన్సిల్ సమావేశాలను అడ్డుకోవాలని పన్నీర్ సెల్వం వర్గం దాఖలు చేసిన పిటిషన్ ను మద్రాసు హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఎడప్పాడి పళని స్వామి...

నేనున్నప్పుడే అంత్యక్రియలా? – జయరామన్

Jayaraman:  వీరనారి ఝాన్సీరాణి దళానికి శిక్షణ ఇచ్చిన వీరుడు ! స్వాతంత్ర్య సమర యోధుడు ! త్యాగధనుడు! మహావీరుడుగా వినుతికెక్కిన జయరామన్ ముదలియార్. ఈయన తమిళనాడులోని వేలూరు పరిధిలోని ఊసూరు అనే చిట్టిగ్రామంలో 1921 మార్చి 21న జన్మించారు. యవ్వనంలోనే...

అమర్‌నాథ్ లో కుంభవృష్టి..16కు చేరిన మృతుల సంఖ్య

అమర్‌నాథ్ గుహ సమీపంలో భారీ వర్షం, ఆకస్మిక వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 16కి చేరింది. 40 మంది గల్లంతయ్యారు. ఒక్కసారిగా జలప్రళయం విరుచుకుపడటంతో వందలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. సైన్యం...

Most Read