Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్

యువతను ప్రోత్సహించేందుకే: పీవీ సింధు

యువతను ప్రోత్సహించేందుకే తాను విశాఖపట్నంలో అకాడమీ ప్రారంభిస్తున్నానని ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు చెప్పారు. చాలా మంది యువత సరైన ప్రోత్సాహం లేక వెనుకబడుతున్నారని ఆమె అన్నారు. అన్నారు. శుక్రవారం పీవీ...

రాహూల్ సెంచరీ : ఇండియా 276/3

ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య చారిత్రక లార్డ్స్ మైదానంలో మొదలైన రెండో టెస్ట్ తొలిరోజు ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 276 పరుగులు చేసింది. ఓపెనర్ కే ఎల్ రాహుల్ 127 పరుగులతో అజేయంగా...

ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ : బ్రాడ్ దూరం

ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువార్ట్ బ్రాడ్ టెస్ట్ సిరీస్ కు దూరమయ్యాడు. కుడికాలు గాయంతో తదుపరి నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఆడడం లేదు. ఈ విషయాని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ద్రువీకరించింది....

హాకీ ప్లేయర్‌ రజనీకి అండగా ఉంటాం: జగన్

అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి ఇ. రజనీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి 25 లక్షల రూపాయల నగదు బహుమతి ప్రకటించారు. ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు....

పరువు గెలిచిన పరుగు

Allyson Felix :  మొదట ఆమె ఒక సాధారణ అథ్లెట్ శిక్షణతో అయింది అసాధారణ ఛాంపియన్ స్పాన్సర్లకు బ్రాండ్ అంబాసిడర్  ఇప్పుడు తానే ఒక బ్రాండ్ .. ..ఇదీ అలిసన్ ఫెలిక్స్ జీవితం. అమెరికా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్....

ఒలింపిక్స్ విజేతలకు సత్కారం

టోక్యో ఒలింపిక్స్ విజేతలకు కేంద్ర క్రీడా శాఖా ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజు, కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి...

ఇండియా-ఇంగ్లాండ్: మొదటి టెస్ట్ డ్రా

ఇండియా- ఇంగ్లాండ్ జట్ల జరిగిన ట్రెంట్ బ్రిడ్జి లో జరుగుతోన్న మొదటి టెస్ట్ డ్రా గా ముగిసింది.  నేడు మ్యాచ్ చివరిరోజు వర్షం కారణంగా ఆట కొనసాగించలేకపోయారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసినట్లు...

తల ఎత్తి నిలిచిన ఒలింపిక్స్ హెడ్డింగులు

Indian Winners Commendable : ఒలింపిక్స్ వార్తలను కవర్ చేయడానికి ప్రఖ్యాత స్పోర్ట్స్ కాలమిస్ట్ బోరియా మజుందార్ టోక్యో వెళ్లాడు. అక్కడి నుండి ఎకనమిక్ టైమ్స్ పత్రికకు ఆయన ఒక సంపాదకీయ వ్యాసం రాశాడు. "మిగతా...

టోక్యో ఒలింపిక్స్ లో ఇండియాకు స్వర్ణం

టోక్యో ఒలింపిక్స్ లో ఇండియా స్వర్ణ పతకం గెల్చుకుంది. జావెలిన్ త్రో లో ఇండియా ఆటగాడు నీరజ్ చోప్రా స్వర్ణ పతకం గెల్చుకుని అథ్లెటిక్స్ లో వందేళ్ళ తర్వాత స్వర్ణ పతకం అందించి...

బజరంగ్ పునియాకు కాంస్యం

టోక్యో ఒలింపిక్స్ 57 కిలోల రెజ్లింగ్ లో భారత రెజ్లర్ భజరంగ్ పునియా కాంస్య పతకం సాధించాడు. ఈరోజు జరిగిన పోరులో కజకిస్తాన్ కు చెందిన నియాజ్ బెకోవ్ డాలెట్ పై 8-0...

Most Read