Sunday, September 22, 2024
Homeస్పోర్ట్స్

India Vs New Zealand: తొలి టి వర్షార్పణం

No Toss: ఇండియా-న్యూ జిలాండ్ మధ్య నేడు వెల్లింగ్టన్ లో జరగాల్సిన టి 20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. నిన్న మొన్న భారీ వర్షాలు కురిశాయి, నేటి ఉదయం  కూడా తేలికపాటు...

Australia Vs England: తొలి వన్డేలో ఆసీస్ గెలుపు

ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా 6 వికెట్లతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ ఇచ్చిన 288 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్...

RCB-IPL: అప్పటికి మాక్స్ వెల్ అందుబాటులో….

వచ్చే ఐపీఎల్ సీజన్ నాటికి ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ అందుబాటులోకి వస్తాడని, జట్టుతో చేరతాడని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు డైరెక్టర్ ఆపరేషన్స్ మైక్ హేస్సన్ ఆశాభావం వ్యక్తం...

Women T20 Cricket: పాకిస్తాన్ పై ఐర్లాండ్ సిరీస్ విజయం

పాకిస్తాన్-ఐర్లాండ్ మహిళా జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను ఐర్లాండ్ 2-1తేడాతో గెల్చుకుంది. నేడు జరిగిన ఆఖరి, మూడవ మ్యాచ్ లో 34 పరుగులతో ఆతిథ్య పాకిస్తాన్...

విలియమ్సన్ ను వదులుకున్న సన్ రైజర్స్

ఐపీఎల్ గత రెండు సీజన్లలో పేలవమైన ప్రదర్శనతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 23న ఐపీఎల్-2023 సీజన్ వేలం తిరుచ్చిలో జరగబోతోంది. ఈ నేపథ్యంలో...

26న బ్రహ్మకుమారీస్ స్పోర్ట్స్ కాంక్లేవ్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కేసిఆర్ క్రీడల అభివృద్ధి, లిక సదుపాయాలు కల్పనకు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు....

Sports Awards: ఆచంట శరత్ కు ఖేల్ రత్న, శ్రీజ, నిఖత్, సేన్ లకు అర్జున

క్రీడారంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినవారికి అందించే అవార్డులను కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బర్మింగ్ హాం లో జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ విభాగంలో  మూడు...

అథ్లెట్స్ కమిషన్ కు మేరీ కోమ్, పివి సింధు

భారత ఒలింపిక్స్ సంఘానికి చెందిన అథ్లెట్స్ కమిషన్ కు బాక్సర్ మేరీ కోమ్, బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధుతో సహా మరో పది మంది ఎలాంటి పోటీ లేకుండా ఎన్నికయ్యారు. మొత్తం పది...

ICC Men’s T20 WC 2022: విజేత ఇంగ్లాండ్

ఇంగ్లాండ్ టి 20 వరల్డ్ కప్ 2022 విజేతగా నిలిచింది. నేడు జరిగిన ఫైనల్ లో పాకిస్తాన్ పై మరో 7 బంతులు ఉండగానే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెన్...

ధోనీ శైలి ప్రత్యేకం: ఏపీ మంత్రి బుగ్గన

సమయానికి అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకోవడంలో మహేందర్ సింగ్ ధోనీ అనుసరించే శైలి అత్యంత ప్రత్యేకమైనదని  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశంసించారు. చెన్నైలో జరిగిన 'ఇండియా...

Most Read