Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్

బాక్సింగ్ లో రాణించిన ఇండియా

దుబాయ్ లో జరుగుతున్న ఆసియన్ యూత్ అండ్ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్స్ ­2021లో మొదటి రోజు ఇండియా ఆటగాళ్ళు సత్తా చాటారు. జూనియర్ బాలుర విభాగంలో రోహిత్ (48 కిలోలు); అంకుష్(66...

అమిత్ కు రజతం

నైరోబీ లో జరుతుగున్న ప్రపంచ అథ్లెటిక్స్ అండర్ -20 ఛాంపియన్ షిప్ లో ఇండియా ఆటగాడు అమిత్ ఖాత్రి 10 వేల మీటర్ల రేస్ వాకింగ్ విభాగంలో రజ పతకం సాధించాడు. అమిత్...

ఐపీఎల్ ప్రాక్టీస్ షురూ

వచ్చే నెలలో పునఃప్రారంభం కానున్న ఐపీఎల్ 14 వ సీజన్ హడావుడి మొదలైంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన సాధన మొదలు పెట్టింది. కోవిడ్ కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలోనే...

సెమీస్ కు రోహన్ కాంబ్లే

నైరోబీ లో జరుతుగున్న ప్రపంచ అథ్లెటిక్స్ అండర్ -20 ఛాంపియన్ షిప్ లో ఇండియా ఆటగాడు రోహన్ కాంబ్లే సెమీస్ కు చేరుకున్నాడు. క్వాలిఫికేషన్ రౌండ్లో నిర్ణీత లక్ష్యాన్ని 55.00 సెకన్లలో చేరుకొని...

ఒక చిన్న సాయంతో ఒలింపిక్ స్వర్ణం

చేసిన మేలు మరిచిపోయే వారే  ఎక్కువ ఈ రోజుల్లో. అసలు సహాయమంటేనే ఏదీ ఆశించకుండా చేయడం. అయినా ఎవరన్నా మనం చేసిన మేలు గుర్తు పెట్టుకుని మనని పలకరిస్తే ఆ అనందమే వేరు....

లార్డ్స్ టెస్ట్ లో ఇండియా ఘనవిజయం

రెండో టెస్టులో ఇండియా ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సీరీస్ లో భాగంగా చారిత్రక లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో చివరిరోజు బౌలర్లు చెలరేగడంతో ఇండియా విజయం సాధించి...

నింపాదిగా ఆడిన ఇండియా – 181/6

లార్డ్స్ లో జరుగుతున్న రెండో టెస్ట్ నాలుగోరోజు ఆట నెమ్మదిగా సాగింది. తన రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. అజింక్యా...

ఇంగ్లాండ్ 391 ఆలౌట్; జో రూట్ 180నాటౌట్

ఇంగ్లాండ్ తన మొదటి ఇన్నింగ్స్ లో 391 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మొదటి ఇన్నింగ్స్ లో ఇండియాపై 27 పరుగుల ఆధిక్యం సంపాదించింది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో మూడోరోజు  ఆట...

ఇండియా 364 ఆలౌట్ – ఇంగ్లాండ్ 119/3

లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో ఇండియా 364  పరుగులకు ఆలౌట్ అయ్యింది. 276 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇండియా 36 ఓవర్లపాటు ఆడి మరో...

ఒలింపిక్స్ క్రీడాకారులకు గవర్నర్ సన్మానం

టోక్యో ఒలింపిక్స్ లో ఆంధ్ర ప్రదేశ్ నుంచి పాల్గొన్న క్రీడాకారులను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సత్కరించారు. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో కాంస్య పతకం గెల్చుకున్న పి.వి. సింధు, మహిళా హాకీ...

Most Read