Sunday, September 8, 2024
Homeస్పోర్ట్స్

శ్రీలంక షెడ్యూల్ ఖరారు : త్వరలో జట్టు ఎంపిక

శ్రీలంకలో జరిగే భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్ షెడ్యూల్ ఖరారైంది. ప్రసారకర్త సోనీ నెట్ వర్క్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. జూలై 13, 16, 18 తేదీల్లో...

క్వార్టర్స్ లోకి కోకో గాఫ్

ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ లో సంచలనం చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన కోకో గాఫ్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంది. 15 ఏళ్ళ తరువాత చిన్న వయసులోనే గ్రాండ్ స్లామ్ క్వార్టర్స్ కు...

సెప్టెంబర్ 19 నుంచి ఐపిఎల్

ఐపిఎల్-2021 సీజన్ సెప్టెంబర్ 19న తిరిగి మొదలుకానుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో  ఈ మ్యాచ్ లు జరుగుతాయి. దుబాయ్, షార్జా, అబుదాబి స్టేడియాల్లో ఈ మ్యాచ్ లు జరుగుతాయి.  అక్టోబర్ 15న...

చెస్ వరల్డ్ కప్ కు హంపి దూరం!

చెస్ వరల్డ్ కప్ లో పాల్గొనకూడదని తెలుగు తేజం కోనేరు హంపి నిర్ణయించుకున్నారు. జూలై 10 నుంచి రష్యాలోని సోచిలో ఈ ఈవెంట్ జరగనుంది.  వరల్డ్ ఛాంపియన్ షిప్ క్యాండిడేట్స్ టోర్నమెంట్ కు...

ఒలింపిక్స్ లో పతకం సాధిస్తాం : వాల్మీకి

ఒలింపిక్స్ లో పురుషుల హాకీ విభాగంలో తప్పనిసరిగా పతకం సాధిస్తామని భారత హాకీ జట్టు ఆటగాడు యువరాజ్ వాల్మీకి ధీమా వ్యక్తం చేశాడు. శ్రీజేష్, మన్ ప్రీత్ ల నాయకత్వంలో జట్టు అద్భుతంగా...

మానసిక స్థైర్యం కావాలి : వేద కృష్ణ మూర్తి

ఇటీవల తన కుటుంబంలో జరిగిన పరిణామాలతో సర్వస్వం కోల్పోయినట్లు అనిపించిందని భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి వేద కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో మానసిక స్థైర్యం అత్యంత అవసరమని, విధి రాతను...

విలియమ్సన్ కు చుక్కలు చూపిస్తా : సిరాజ్

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో ఆడే అవకాశం వస్తే న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కు బంతితో చుక్కలు చూపిస్తానని హైదరాబాదీ పేసర్ సిరాజ్ మహ్మద్ చెబుతున్నాడు. విలియమ్సన్ కు...

కుటుంబ సమేతంగా..

క్రికెటర్లు తమ కుటుంబాలను వెంట తెచ్చుకునేందుకు ఇంగ్లాండ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు ఎల్లుండి (జూన్ 3) లండన్ కు పయనమవుతున్నారు....

జపాన్ ప్రేక్షకులకు అనుమతి?

ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ ను  ప్రత్యక్షంగా వీక్షించేందుకు తమ పౌరులను అనుమతించాలని జపాన్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. వ్యాకిన్ తీసుకున్నట్లు సర్టిఫికేట్, లేదా కోవిడ్ పరీక్షలో నెగేటివ్ వచ్చినట్లు రిపోర్ట్ తీసుకు వస్తే వారిని...

సెప్టెంబర్ లో ఐపిఎల్: బిసిసిఐ నిర్ణయం

కోవిడ్ కారణంగా వాయిదా పడిన ఐపిఎల్-2021 సీజన్ ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో  పూర్తి చేయాలని బిసిసిఐ నిర్ణయించింది. నేడు జరిగిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సమావేశం...

Most Read