Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

అగ్నిప్రమాద బాధితులకు పునరావాసం

ములుగు జిల్లా మండపేట మండలం, శనిగకుంట గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురై 21 గుడిసెలు దగ్ధం అయి 40 కుటుంబాలు నిరాశ్రయులు కావడంతో గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి...

మతాల మధ్య చిచ్చు.. బీజేపీ పని – మంత్రి హరీష్

రాష్ట్రంలో పండుతున్న ధాన్యాన్ని చూసి కేంద్రమంత్రులే ఆశ్చర్యపోతున్నారని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ప్రభుత్వ విధానాల వల్లే ధాన్యం ఈ స్థాయిలో పండుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో పంటల సమృద్ధిని చూసి కేంద్రానికి కడుపుమంటగా...

హరితహారంలో 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం

రాష్ట్రంలో ప్రస్తుత సంవత్సరంలో 19.5 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం వల్ల రాష్ట్రంలో పచ్చదనం, అటవీ...

మెట్రో నగరాలే దేశానికి ఆర్థిక శక్తి : మంత్రి కేటీఆర్‌

Wealth : రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నాం, దానిని ప్రజలకు పంచుతున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో ఏ మూలకెళ్లినా ఎకరం భూమి విలువ రూ.15 లక్షలకు తక్కువగా లేదని చెప్పారు. రాష్ట్రం సిద్ధించినప్పుడు...

ఆయిల్ పామ్ రైతుల కోసం మొబైల్ యాప్

రాష్ట్రంలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ చేపట్టే రైతులకు మరింత విస్తృత సమాచారం అందించేందుకు గాను ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. ప్రస్తుత...

నల్లగొండపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు

నల్లగొండ మున్సిపాలిటీని ఆధునికరించేందుకు గాను నుడా(నల్లగొండ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) గా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు మరిన్ని వరాలు ప్రకటించారు. నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య తండ్రి దివంగత...

రెండో అతిపెద్ద గూగుల్ క్యాంప‌స్ కు శంకుస్థాపన

అమెరికాలోని మౌంటెన్ వ్యూలో ఉన్న తమ ప్రధాన కార్యాలయం తర్వాత టెక్ దిగ్గజం గూగుల్ 3.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్‌లో నిర్మించతలపెట్టిన రెండవ అతిపెద్ద క్యాంపస్‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల...

పది,ఇంటర్‌ పరీక్షలపై మంత్రి సబితా రెడ్డి సమీక్ష

10th Inter Exams : పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు టెట్‌ నిర్వహణపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు హైదరాబాద్ లో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, డీఈవోలు,...

పెట్టుబడులకు కేరాఫ్ తెలంగాణ : మంత్రి కేటీఆర్‌

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 2030 లోపు లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో 100 బిలియన్‌ డాలర్ల సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో థర్మో...

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయం – కోమటిరెడ్డి

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెరాస దుష్ట పాలన నుంచి ప్రజలకు కాంగ్రెస్ పార్టీనే విముక్తి కలిగిస్తుందని, కాంగ్రెస్ బలోపేతం...

Most Read