Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

టీఆర్ఎస్ ప్లీనరీకి సర్వం సిద్దం

టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ రేపు హెచ్ఐసీసీలో జరగనుంది. ఇందు కోసం సర్వం సిద్దమైంది. ఉదయం 11 గంటలకు ప్రతినిధుల సభ ప్రారంభం కానుంది. అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి ప్లీనరీని పార్టీ అధినేత...

ఎల్బీన‌గ‌ర్ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రికి భూమిపూజ‌

హైదరాబాద్ ఎల్బీన‌గ‌ర్ ప‌రిధిలోని గ‌డ్డి అన్నారంలో మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి నిర్మాణానికి ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ఈ రోజు( మంగళవారం) భూమి పూజ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు హ‌రీశ్‌రావు,...

పంటల మార్పిడితో రైతులకు మేలు -మంత్రి నిరంజన్

Cotton Crop : ఆహారాన్ని అందరూ ఇష్టపడుతున్నారు .. ఆ ఆహారాన్ని ఉత్పత్తి చేసే వ్యవసాయ రంగాన్ని ఆదరించడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టంగా...

యాదాద్రిలో సీఎం కేసీఆర్.. ప్రత్యేక పూజలు

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయం రామలింగేశ్వర స్వామివారి మహాకుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా జరుగుతున్న ప్రధానాలయ పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్‌ దంపతులు. ఎర్రవల్లి నుంచి రోడ్డుమార్గంలో ఆలయానికి చేరుకున్నారు సీఎం...

కార్గో సర్వీసులపై 25శాతం డిస్కౌంట్

 Rtc Cargo : రంజాన్ సందర్భంగా ప్రయాణికులకు శుభవార్త అందించింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. కార్గో సర్వీసు ఛార్జీలపై 25 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్టు ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు....

జీనోమ్‌ వ్యాలీకి మరో అంతర్జాతీయ సంస్థ

Life Sciences Sector లైఫ్‌సైన్సెస్‌ సెక్టార్‌లో హైదరాబాద్‌ మరింత పురోగమిస్తున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రపంచంలోనే ఉన్నత ప్రమాణాలతో జీనోమ్‌ వ్యాలీ నడుస్తున్నదని చెప్పారు. హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీలో స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెర్రింగ్‌...

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయం పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వస్వామి ఆలయం పునః ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం యాదాద్రికి వెళ్లనున్నారు. ఉదయం 10:25 గంటలకు తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతిస్వామి...

మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం

ప్రజలారా... బాంచన్ బతుకులు కావాలా? .... పేదల రాజ్యం కావాలా? ఆలోచించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మోసకారి. పచ్చి అబద్దాలు కోరు....

భారత మెడికల్ హబ్ హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత

Medical Hub : క్యాన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తిస్తే మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. హైదరాబాదులో ఏఐజీ హాస్పటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దప్రేగు క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో...

మిల్లర్లతో చర్చలు సఫలం

యాసంగి ధాన్యం సేకరణలో ప్రభుత్వానికి సహకరిస్తాం, లాబాలు రాకున్నా నష్టం లేకుండా చూడాలని మిల్లర్లు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, రైస్ మిల్లర్లతో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల...

Most Read