Friday, September 20, 2024
Homeతెలంగాణ

Target BRS: మద్యం.. భూములు… అమ్మితేనే జీతాలు – కిషన్ రెడ్డి

తెలంగాణలో భూములు అమ్మనిదే, మద్యం అమ్మనిదే.. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.  కల్వకుంట్ల కుటుంబం నుంచి  తెలంగాణను రక్షించుకోవాలని ప్రజలకు...

Global logic: నిజామాబాద్ ఐటీ హబ్ కు హిటాచి గ్రూపు సంస్థ

నిజామాబాద్ ఐటి హబ్ లో కంపెనీలను ఏర్పాటు చేయడానికి ప్రముఖ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే అనేక సంస్థలు తమ కంపెనీలను ఏర్పాటు చేయగా తాజాగా అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచి గ్రూపు...

HMDA: చివరి రోజు మోకిలలో అదే ఊపు

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) మోకిలలో చేస్తున్న భారీ వెంచర్ లో ఫేజ్-1 లో 50 ప్లాట్లు, ఫేజ్-2 లో 300 ప్లాట్లతో కలిపి 350 ప్లాట్ లకు వేలం...

Telangana Temples: అర్చకులకు తీపికబురు

అర్చ‌కుల‌కు ధూప దీప నైవేద్య ప‌థ‌కం క్రింద గౌర‌వ వేత‌నాన్ని రూ. 6000 నుంచి రూ.10,000 కు పెంచుతూ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసినందుకు సీయం కేసీఆర్ కు దేవాదాయ శాఖ మంత్రి...

Goshamahal: ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలోకి చచ్చినా వెళ్లబోనని బీజేపీ బహిష్కృత నేత రాజా సింగ్ మంగళవారం స్పష్టం చేశారు. చచ్చినా సెక్యులర్ పార్టీలకు వెళ్ళను....

Bomb threat: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు మెయిల్‌ రావడం.. ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఎయిర్‌పోర్ట్‌లో బాంబు ఉందంటూ ఓ అగంతకుడి మెయిల్‌ చేశాడు. దీంతో అలర్టయిన ఎయిర్‌పోర్ట్‌ సెక్యూరిటీ అధికారులు.. పోలీసులకు సమాచారమిచ్చారు....

Campaign: పల్లె పల్లెన ప్రగతి కాంతులు – ఎమ్మెల్సీ కవిత

అరవై ఏళ్ల దోపిడిని అడ్డుకొని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పల్లెలన్నీ ప్రగతిని సంతరించుకుని వెలుగులీనుతున్నాయని శాసన మండలి సభ్యులు కల్వకుంట్ల కవిత అన్నారు. తొమ్మిదేళ్ల క్రితం సమైక్య రాష్ట్రంలో నెలకొని ఉన్న...

Palamuru: వెలుగులు నింపేందుకే చేవెళ్ల డిక్లరేషన్ – రేవంత్ రెడ్డి

చేవెళ్ల దళిత-గిరిజన డిక్లరేషన్ అమలు చేసి దళితులు, గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. దళితులు, గిరిజనుల జీవితాలలో గుణాత్మక మార్పే లక్ష్యంగా దళిత-గిరిజన డిక్లరేషన్ ప్రకటించామన్నారు. సోమవారం...

Malkajgiri: ఆ వార్తలో నిజం లేదు: శంభీపూర్ రాజు

మల్కాజ్ గిరి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్నట్టు వచ్చిన వార్తలను మేడ్చల్ జిల్లా బి ఆర్ ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఖండించారు.  ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన...

Chicago: త్వరలో తెలంగాణ ఫుడ్ షాప్ – మంత్రి కేటీఆర్

పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ఈరోజు చికాగో నగరంలో చికాగో ఫుడ్ ప్రాసెసింగ్ ఈకో సిస్టం ను అధ్యయనం చేశారు. మంత్రి కేటీఆర్ చికాగో నగరంలోని చికాగో ఫుడ్ షాప్...

Most Read