Saturday, September 21, 2024
Homeతెలంగాణ

GHMCలో 95% వాక్సినేషన్

రాష్ట్రంలో మొదటి నుంచి చాలా శాస్త్రీయ పద్దతిలో కోవిడ్ కట్టడికి చర్యలు తీసుకున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. పిల్లల ఆరోగ్యం ప్రతి ఒక్కరి బాధ్యతని, మళ్ళీ కొత్త రకం స్ట్రైన్,...

నాలుగు మండలాలకు జాక్ పాట్

దళితబంధు పథకం అమలు యొక్క లోతు పాతులను, దళిత ప్రజల మనోభావాలను, వారి అవసరాలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా.. రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ...

బిసి కమిషన్ ఛైర్మన్ పదవీ బాధ్యతల స్వీకరణ

నూతనంగా నియమితులైన బిసి కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం క్రుష్ణమోహన్ రావు, సభ్యులు కిషోర్ గౌడ్, సంపత్, శుభప్రదపటేల్ ఈరోజు బుదవారం ఖైరతాబాద్లోని బిసి కమిషన్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ...

ఢిల్లీకి పయనమైన గులాబి దండు

TRS పార్టీ జెండా పండుగను (సెప్టెంబర్ 2 వ తేదీని) పురస్కరించుకుని దేశ రాజధానికి గులాబి నేతలు పయనమైయ్యారు. న్యూఢిల్లీలో పార్టీ కార్యాలయం ను పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి KCR గారిచే శంకుస్థాపన...

ఫాంహౌజ్ సీఎంను ఎక్కడా చూడలేదు

‘‘నీ బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సి ఉద్యోగమిచ్చినవ్. నీ కొడుకు, అల్లుడుకు మంత్రి పదవులిచ్చినవ్. మరి నిరుద్యోగులేం చేశారు? వారి కెందుకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు?’అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రో...

పాఠశాలల ప్రారంభంపై తాజా ఉత్తర్వులు

రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా పాఠశాలల ప్రారంభంపై ప్రభుత్వ నిర్ణయం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ,బీసీ,ఎస్సి, ఎస్టీ,మైనార్టీ గురుకుల విద్యాలయాలు మినహా మిగిలిన తరగతులు రేపటి నుండి ప్రారంభం...

దిగిపోయే కేసీఆర్ సర్కార్ కు పథకాలెక్కువ

‘‘ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. పడిపోయే టీఆర్ఎస్ ప్రభుత్వానికి పథకాలెక్కువ. 2023లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తాం. బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం. ’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి...

గురుకులాలు, హాస్టళ్లను ఇప్పుడే తెరవద్దు

తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనకు కచ్చితంగా హాజరుకావాలంటూ విద్యార్థులను బలవంతం చేయొద్దని ఆదేశించింది. తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని.. ప్రత్యక్ష...

త్రిశంకు స్వర్గంలో విఆర్వోలు

రాష్ట్రంలో వీఆర్వో పోస్ట్ రద్దు అయినప్పటి నుంచి ఇప్పటివరకు 9 రోజులు మినహా ఒక సంవత్సరం  కావస్గతోంది.  ఇప్పటివరకు వారికి జాబ్ చార్ట్ ఇవ్వలేదు.  దీంతో వారు తీవ్ర నిరాశలో ఉన్నారు. తెలంగాణ గ్రామ...

నిజాం ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం

బీజేపీ అధికారంలోకి వస్తే నిజాం ఆస్తులు, భూములను స్వాధీనం చేసుకుంటామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. ‘మేం ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంగ్రామ యాత్ర...

Most Read