Saturday, September 21, 2024
Homeతెలంగాణ

జగిత్యాల జిల్లాలో కరోన విజృంభణ 

కరోన విజృంభణ మళ్ళీ మొదలైంది.  జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో కరోన కేసులు పెరుగుతున్నాయి. గొల్లపల్లి మండల కేంద్రంతో పాటు చిల్వాకోడుర్, వెనుగుమట్ల గ్రామాల్లో లెక్కకు మించిన కేసులు వస్తున్నాయి. వెనుగుమట్ల గ్రామంలో...

మంత్రి అజయ్ ఆకస్మిక తనిఖీ

ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను ఈ రోజు ఉదయాన్నే రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా...

ఉద్యోగాలు ఊడగొట్టిన పార్టీ బిజేపీ

‘‘ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు, వెక్కిరింతలు చేసిన పథకాలే నేడు తెలంగాణ ప్రజల కళ్లల్లో వెలుగులు నింపుతున్నాయి. దళితబంధు పథకం కూడా రాష్ట్రమంతటా అద్భుతంగా అమలు జరుగుతుంది. ఆ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక...

బండి సంజయ్ పాదయాత్ర వాయిదా

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న పాదయాత్ర షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9వ తేది నుండి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే పార్లమెంట్ సమావేశాలు, కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి...

అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి అజయ్

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో రూ.8.30 లక్షలతో నూతనంగా నిర్మించిన మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల బిల్డింగ్ ను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ...

సాగు ‘దారి’ మళ్లాలి

తెలంగాణలో వేరుశనగ సాగు విస్తృతికి అవకాశాలున్నాయని, గుజరాత్ తో పోల్చుకుంటే తెలంగాణ వేరుశనగ విత్తన నాణ్యత ఎక్కువని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. గుజరాత్ లో అక్టోబర్ నుండి...

నాగార్జునసాగ‌ర్ కు నిధుల వరద

నల్ల‌గొండ జిల్లా నాగార్జునసాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌రాల జ‌ల్లు కురిపించారు. సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో ఇచ్చిన హామీల‌ను త‌ప్ప‌కుండా నెర‌వేర్చుతాన‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి రూ....

నెలాఖరులోపు 50వేల రుణమాఫీ

గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, ఇప్పటి వరకు 25 వేల రూపాయల లోపు రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం, కరోనా కారణంగా నిలిచిపోయిన రుణమాఫీని కొనసాగిస్తూ రూ. 50 వేల...

కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ

నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డిని నియమించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. గవర్నర్ ఆమోదంకోసం కేబినెట్ సిఫారసు చేసింది. సంబంధిత ఫైలును గవర్నర్ కార్యాలయనికి ఆమోదం కోసం పంపింది. లాభసాటి పంటల సాగుకు...

ఆగస్టు 16 నుండి దళిత బంధు

వృద్ధాప్య ఫెన్షన్లకు అర్హతను 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. ఈ నిర్ణయంతో మరో 6,62,000 కొత్త పించన్లు పెరగనున్నాయి....

Most Read