Saturday, September 21, 2024
Homeతెలంగాణ

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో  ఆది పినిశెట్టి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ‘రంగస్థలం’ సినిమాలో తన సహచర నటుడు ‘శత్రువు’ (విలన్ పాత్ర) ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి రామోజీ...

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో రైతుకు మేలు

తెలంగాణలో ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశనగ ఉత్పత్తి అవుతుందని, ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశనగ ఉత్పత్తులకు అంతర్జాతీయ డిమాండ్ ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో...

గొర్రెల పెంపకంలో తెలంగాణ అగ్రస్థానం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పశుసంవర్ధక శాఖకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గొర్రెల పెంపకం, అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. హైదరాబాద్...

మాతృభాషతో సోదర భాషల అధ్యయనం

మాతృభాషలను కాపాడుకునేందుకు సృజనాత్మక విధానాల మీద దృష్టిపెట్టాల్సిన అవసరంఉందని భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.  ఎంత సృజనాత్మకంగా మనం భాషను ముందుకు తీసుకువెళతామో, అంతే వేగంగా ముందు తరాలు భాష...

దళిత బంధు ఆగే ప్రసక్తే లేదు

దళిత బంధు పథకం ఆగే ప్రసక్తే లేదని.. ఆరునూరైనా 100 శాతం అమలుచేసి తీరుతమని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు స్పష్టం చేశారు. దళితుల అభివృద్ధి కోసమే దళితబంధు అని, మహాయజ్ఞంలా దళితబంధును...

ఈటల రాజేందర్ కు స్వల్ప అస్వస్థత

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, ఆక్సిజన్ లెవల్స్ పడిపోయినట్లు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం చికిత్స కోసం...

పార్టీ కార్యకర్తలకు సముచిత స్థానం

తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించి,పార్టీ కోసం కష్టపడే వారికి తప్పక గుర్తింపు ఉంటుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. దీనికి ఉదాహరణ బండా శ్రీనివాస్ నియమాకమే అన్నారు. ఎస్సీ కార్పొరేషన్...

సిరిసిల్ల‌ అప‌రెల్ పార్కులో 10 వేల మందికి ఉపాధి

 టీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత సిరిసిల్ల‌కు మంచి రోజులు వ‌చ్చాయి… పెద్దూర్ అప‌రెల్ పార్కులో 10 వేల మందికి ఉపాధి క‌ల్పిస్తామ‌ని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. సీఎం...

లబ్దిదారుల ఎంపికకు ప్రత్యేక డ్రైవ్

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం నాయి బ్రాహ్మణుల, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలుపై అధికారులతో బిఆర్ కెఆర్...

మల్లన్న,బీరప్ప స్వరూపమే కేసిఆర్

రాష్ట్రంలోని గొల్ల కురుమ లందరూ ఆర్థికాభివృద్ధి సాధించేందుకె రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్...

Most Read