Friday, September 20, 2024
Homeతెలంగాణ

మా బాధ్యత నేరవేరుస్తాం: కిషన్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన కృష్ణాజలాల వివాదాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు పరస్పరం చర్చించుకొని పరిష్కరించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.  రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి పంపకం, ఆస్తుల పంపకం,...

కిషన్ రెడ్డి కి పదోన్నతి

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డికి పదోన్నతి లభించింది. సాయంత్రం జరిగే విస్తరణలో అయన క్యాబినెట్ ర్యాంక్ మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. పదోన్నతి పొందుతున్న మంత్రులు, కొత్తగా క్యాబినెట్...

బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి

తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఏ. రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ  రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్  మాణిక్యం ఠాకూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పీ నేత...

మన నీటి హక్కులపై రాజీలేని పోరు : సిఎం

కృష్ణా నదీ జలాల వినియోగంలో ఏపి ప్రభుత్వ వైఖరి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతీసేలా ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు  ఈ  నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తాము అన్ని...

జోడెద్దుల్లా పనిచేస్తాం: రేవంత్

పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కను మర్యాద పూర్వకంగా కలిశారు. రేపటి ప్రమాణ స్వీకారానికి రావాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు తుంగలో కలుస్తున్నాయని...

ఇప్పుడే ఎక్కువ జల దోపిడీ : ఉత్తమ్

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలోనే జలదోపిడీ ఎక్కువగా జరుగుతోందని, దీనికి సిఎం కేసిఆర్, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వాలే బాధ్యత వహించాలని పిసిసి మాజీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపి...

రొయ్యల దావత్ మతలబు ఏంటి? బండి

రోజక్క రొయ్యల దావత్ లో మతలబు ఏమిటో సిఎం కేసియార్ వెల్లడించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.  2019 ఆగస్టు 12న వైఎస్సార్ సిపి నేత,...

కేటీఆర్ ని కలిసిన సోనూసూద్

కోవిడ్ సమయంలో తన సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుప్రసిద్ధ నటుడు సోనుసూద్ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావును ప్రగతిభవన్ లో కలుసుకున్నారు. సోనూసూద్ నిర్వహిస్తున్న సేవా...

హర్యానాకు దత్తన్న

రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత, ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను హర్యానా గవర్నర్ గా కేంద్రం  నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బిజెపి...

బాలానగర్ ఫ్లైఓవర్ కు జగ్జీవన్ రామ్ పేరు

బాలానగర్ ఫ్లై ఓవర్ కు బాబూ జగ్జీవన్ రామ్ పేరు పెడుతున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే. తారక రామారావు ప్రకటించారు. ఈరోజు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఈ...

Most Read