Thursday, September 26, 2024
Homeతెలంగాణ

భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి

భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయి 53 అడుగులు దాటి ప్రవహిస్తున్న గోదావరి 54.60 అడుగుల వద్ద ఉదయం 9 గంటల నుంచి నిలకడగా ఉంది. గత రెండు రోజులుగా మెల్లమెల్లగా...

75 ఏళ్లలో పేదరికం పెరిగింది – కవిత

నిరుద్యోగం, మతత్వాన్ని సమూలంగా దేశం నుంచి రూపుమాపాలని మ్మెల్సీ కవిత పిలుపు ఇచ్చారు. ప్రపంచానికి దిక్సూచిలా భారతదేశం ఎదగాలనే ఆకాంక్ష వ్యక్తం చేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఈ...

దేశంలో ఫెయిల్యూర్ సీఎం కేసీఆర్ – బండి సంజయ్

సెగ తగిలితే బొక్కలో ఎలుక ఎట్లా బయటకు వస్తదో... ఎన్నికలొస్తే కేసీఆర్ ఆ విధంగా ఫాంహౌజ్ నుండి బయటకు వస్తాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఓ ప్రకటనలో...

8 ఏండ్లల్ల బిజెపి ఏం చేసింది – కెసిఆర్

వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం సాయంత్రం ప్రారంభించారు. క‌లెక్ట‌రేట్‌లో సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఎన్నేప‌ల్లిలో సమీ‌కృత కలె‌క్ట‌రే‌ట్‌కు 34 ఎక‌రాల భూమి కేటా‌యిం‌చగా రూ.60.70కోట్లు వెచ్చించి...

ఘనంగా సామూహిక జాతీయ గీతాలాపన

75 సంవత్సరాల స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాప‌న కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు. తెలంగాణ అంతటా భారత జాతీయ గీతం...

మోడీ డొల్ల హామీలు – కేటిఆర్ విమర్శ

ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం పై మంత్రి కేటీఆర్ పదునైన విమర్శలు చేశారు. గతంలో ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా మోడీ నెరవేర్చలేదని కేటీఆర్ విమర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్దేశించించుకున్న లక్ష్యాలను...

ఆరుగురు నూతన న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

తెలంగాణ హైకోర్టులో కొత్తగా ఆరుగురు న్యాయమూర్తులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ నూతన న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త జడ్జీలుగా నియమితులైన వారిలో...

విచ్ఛిన్న శక్తులను అడ్డుకుందాం – కాంగ్రెస్

గాంధీభవన్‌ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.  వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ 1947 లో స్వాతంత్ర్య సంబరాలు...

త్రివ‌ర్ణ శోభితం తెలంగాణ : సీఎం కేసీఆర్

స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం త్రివ‌ర్ణ శోభితంగా విల‌సిల్లుతోంద‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గోల్కొండ కోట‌పై జాతీయ జెండాను ఎగుర‌వేసిన అనంత‌రం సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు. దేశానికి...

బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ ప్రసంగిస్తుండగా టీఆర్ఎస్ నాయకుడు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరు వర్గాల మధ్య...

Most Read