హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ‘బయోలాజికల్ ఇవాన్స్’(బిఈ) మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయతో భేటి అయ్యారు. తమ కంపెనీ తయారు...
తెలంగాణలో సాగునీటి సరఫరా, రైతుబంధు, రైతుభీమా, ఉచితంగా 24 గంటల కరంటు సరఫరా మూలంగా తెలంగాణలో వ్యవసాయం మీద రైతులకు నమ్మకం కుదిరిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి...
కేసీఆర్ ఉద్యమ ద్రోహులకు పట్టం కడుతున్నారని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. జగన్ ఓదార్పు యాత్ర కి మద్దతిచ్చి తెలంగాణ ఉద్యమకారులపై రాళ్ల దాడి చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని...
సీఎం కెసిఆర్ గారి ఆదేశాల మేరకు వృద్ధాప్య పెన్షన్లకు అర్హతను 65 ఏళ్ళ నుండి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం జీ ఓ 36, తేదీ: 04-08-2021 ను విడుదల చేసింది. సంబంధిత...
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తత గ్రామం వాసాలమర్రిలో తెలంగాణ దళితబందు పథకానికి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అంకురార్పణ చేశారు. సమాజంలో అత్యంత వెనుకబడిన దళిత వర్గాల అభవృద్ధి కోసం...
తెలంగాణలో 60 లక్షల పైచిలుకు కుటుంబ సభ్యులను కలిగిన అజేయమైన శక్తిగా టీఆర్ఎస్ పార్టీ ఎదిగిందని, వీరందరిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని, వారికి పార్టీ అండగా ఉంటుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్...
కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నేతల్ని కోవర్టులుగా మార్చుకొని కేసీఆర్ రాజకేయ లబ్ది పొందిన విషయాలు గతంలో జరిగాయని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో అన్నారు. మనం కూర్చున్న కొమ్మను మనం...
హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇప్పల్ నర్సింగ పూర్ ,బోర్నపల్లి గ్రామాల్లో గ్రామస్థులతో కలిసి బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా పొద్దున్నే వివిద...
ప్రపంచ వారసత్వ సంపద గా యూనెస్కో చే గుర్తింపు పొందిన కాకతీయ కళానైపుణ్యం రామప్ప దేవాలయం ను రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీమతి సత్యవతి రాథోడ్, స్థానిక MP...