Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

అంబేద్కర్ జయంతి రోజు కొత్త సచివాలయం ప్రారంభం

సమీకృత కొత్త సచివాలయ భవనాన్ని ఏప్రిల్‌ 14 డా. బీఆర్ అంబేడ్కర్‌ జయంతి రోజున ప్రారంభించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అంతకుముందు ఏ క్షణమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా లాంఛనంగా...

పాఠశాల విద్యార్థుల కోసం వనదర్శిని

పాఠశాల విద్యార్థులకు పర్యావరణం ప్రాధాన్యత, అడవులను కాపాడాల్సిన ఆవశ్యకతను క్షేత్రస్థాయిలో పరిచయం చేయాలన్న సంకల్పంతో తెలంగాణ అటవీశాఖ వనదర్శిని కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వివిధ జిల్లాల్లో నిర్వహిస్తున్న ఈ వనదర్శని కార్యక్రమానికి మంచి స్పందన...

ఉచిత విద్యుత్ ఆపే ప్ర‌స‌క్తే లేదు : మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

పేద ప్ర‌జ‌ల‌కు అందించే రాయితీ విద్యుత్‌పై కేంద్రం కుట్ర‌లు చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. రైతుల‌కు ఉచిత విద్యుత్ అందించ‌డం కేంద్రానికి కంట‌గింపుగా మారింద‌ని పేర్కొన్నారు. కేంద్రం...

రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే – ఎంపి కోమటిరెడ్డి వెంకట రెడ్డి

కేసీఆర్ అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ పొగుడుతూ బిజెపినీ తిట్టారని...అదంతా రాజకీయ ఎత్తుగడ అని కాంగ్రెస్ నేత, ఎంపి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. సీఎం కాంగ్రెస్ ను పొగడాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో వచ్చేది హాంగ్...

రైతు బలవన్మరణం పై డిజిపికి పిర్యాదు

జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రైతు గడ్డం జలపతి రెడ్డి బలవన్మరణానికి కారణమైన న్యాయవాది కొలుగూరి దామోదర్ రావు పై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎల్పీ నేత భట్టి...

హైదరాబాద్ వనస్థలిపురంలో బస్ టెర్మినల్

అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన అరణ్య భవన్ లో రాష్ట్ర వన్యప్రాణి మండలి (వైల్డ్ లైఫ్ బోర్డు), మనుషులు – జంతువుల మధ్య ఘర్షణ వాతావరణం (Human-...

సిఎం కొండగట్టు పర్యటనకు ముమ్మరంగా ఏర్పాట్లు

జగిత్యాల జిల్లా కొండగట్టులో ఈ నెల 15న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్బంగా రాష్ట్ర ఎస్సి అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం సాయంత్రం జిల్లా అధికారులతో కలిసి...

పోడు భూములపై కెసిఆర్ మోసపూరిత హామీలు- రేవంత్ రెడ్డి

“అభివృద్ధి పేరుతో పార్టీ మారిన ఎమ్యెల్యే రేగాకాంతారావుకు సవాల్ విరుతున్నా. పినపాక నియోజకవర్గంలో ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో అక్కడ మేం ఓట్లు అడుగుతాం. డబుల్ బెడ్రూం ఉన్న గ్రామాల్లో బీఆరెస్...

దేశంలో అడ్డగోలుగా ప్రైవేటీకరణ : కేసీఆర్‌

గుడ్డి ఎద్దు చేనులో పడ్డట్లుగా దేశంలో అడ్డగోలుగా ప్రైవేటీకరణ జరుగుతోందని సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ 2022 దాటి.. 203-24 దాటేలోపు ఇండియా 5ట్రిలియన్స్‌ ఎకానమీ...

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా పడింది. బడ్జెట్ సమావేశాలు మొత్తం 52.25 గంటల పాటు సాగాయి. ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అలాగే, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు...

Most Read