Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ పట్టివేత

మత్తు మందు సరఫరా చేస్తున్న ముఠాపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ సరఫరాపై రాష్ట్ర వ్యాప్తంగా పటిష్ఠ నిఘా ఉంచారు. డ్రగ్స్ స్మగ్లర్స్, వినియోగదారుల నెట్‌వర్క్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ...

తునికాకు కూలీలకు 233 కోట్ల బోనస్‌

గిరిజ‌నులు, కూలీల‌కు ఉపాధి క‌ల్పించే తునికాకు (బీడీ ఆకు) సేక‌ర‌ణ బోన‌స్ (నెట్ రెవెన్యూ) ను చెల్లించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. కూలీలకు...

50 కోట్లతో కోహెడలో హోల్ సేల్ చేపల మార్కెట్

అత్యాధునిక వసతులతో కోహెడ లో హోల్ సేల్ చేపల మార్కెట్ నిర్మించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మాసాబ్ ట్యాంక్...

రైతుల అభీష్టం మేరకే..కామారెడ్డి మాస్టర్ ప్లాన్ – మంత్రి వేముల

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రైతుల అభీష్టం మేరకే ఉంటుందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు రైతులను అనవసరంగా రెచ్చ గొడుతున్నారని మండిపడ్డారు. బండి...

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి… మంత్రి కేటిఆర్ సవాల్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష పరోక్ష పన్నుల రూపంలో మూడు లక్షల 68 వేల కోట్ల రూపాయలు కేంద్రానికి చెల్లించామని మంత్రి కేటిఅర్ తెలిపారు. అందులో 1 లక్షా 68 వేల కోట్ల...

12మంది ఎమ్మెల్యేల పై పిసిసి ఫిర్యాదు

పార్టీ ఫిరాయింపులతో తన అధికారాన్ని కేసీఆర్ పదిలం చేసుకోవాలనుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకె 2014 నుంచి పాలనను గాలికి వదిలి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే పనిలో పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్...

కరెంట్ లేకుండా వైద్యం ఎట్ల చేస్తరు – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ప్రాథమిక వైద్య కేంద్రం (PHC)లో మూడు నెలల నుంచి కరెంట్ లేకపోతే..అధికారులంతా ఏం చేస్తునారని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణులు, పేషెంట్ల బాధలు కనిపించడం లేదా?...

విద్యార్థులు, పర్యావరణ ప్రేమికుల కోసం వనదర్శిని

అడవులను కాపాడటం, పర్యావరణ ప్రాధాన్యతను ప్రతీ ఒక్కరికి తెలిపేలా తెలంగాణ అటవీ శాఖ ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. జాతీయ, అంతర్జాతీయంగా పర్యావరణ ప్రాధాన్యత ఉన్న తేదీల సందర్భంగా అటవీశాఖ వివిధ ప్రాంతాల్లో వినూత్న...

రైతుబంధుపై అక్కసు ఎందుకు – మంత్రి నిరంజన్ రెడ్డి

డిసెంబరు 28 నుండి జనవరి 18 వరకు రైతుబంధు పథకం కింద నిధులు రైతుల ఖాతాలలో జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసిందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. దానికి అనుగుణంగా...

ఖమ్మం జిల్లాలో గోద్రెజ్ వంటనూనె ప్లాంట్

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. గోద్రెజ్ ఆగ్రోవేట్ లిమిటెడ్ తెలంగాణ రాష్ట్రంలో 250 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ పెట్టుబడితో అంతర్జాతీయ స్థాయి వంటనూనె ప్రాసెసింగ్...

Most Read