Wednesday, September 25, 2024
Homeతెలంగాణ

సిరిసిల్లలో రాహుల్ గాంధి బహిరంగ సభ

హైదరాబాద్ లో ఈ రోజు జరిగిన pcc కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్ట్ మొదటి వారంలో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు ప్రణాలికలు సిద్దం చేశారు. ఇందులో భాగంగా సిరిసిల్లలో...

ఆదివాసీలకు మద్దతుగా రాహుల్ గాంధీ ట్వీట్

తెలంగాణలో ఆదివాసీలపై, ప్రత్యేకించి భూమి హక్కులను కాపాడుకునేందుకు పోరాడుతున్న మహిళల పట్ల ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఆదివాసీల హక్కులను అణిచివేయడం శోచనీయమన్నారు. ఈ మేరకు ఏఐసీసీ...

రెవెన్యూ సదస్సులు వాయిదా

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ను...

హై అలర్ట్ ప్రకటించిన GHMC

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు వికారాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం వరకు అన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా,...

రాజాసింగ్ కు తృటిలో తప్పిన ప్రమాదం

అమర్ నాథ్ లో కుంభవృష్టి విషాదాన్ని నింపింది. లోయలో రెండు కిలోమీటర్ల మేర వరద బీభత్సం సృష్టించగా భోలేనాథ్ గుహకు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరో వైపు గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ...

ఉత్పాదకతనిచ్చేవంగడాలే యుఎస్ విజయరహస్యం

వ్యవసాయంలో యాంత్రీకరణ, అధిక ఉత్పాదకతనిచ్చే వంగడాలు,పెద్ద కమతాలు అమెరికా రైతుల విజయ రహస్యమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. అమెరికాలో అధికసాంద్రత  పత్తి సాగు బాగుందని తెలిపారు. పత్తి...

రైల్వే నిర్లక్ష్యం వల్లే దుర్ఘటన : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

రైల్వే అండర్ పాస్ నిర్మాణ లోపాల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ముమ్మాటికి రైల్వే శాఖ నిర్లక్ష్యంతోనే జరుగుతున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని...

తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షం

అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం పడుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. అక్కడడక్కడా వరదలు పోటెత్తాయి. దీంతో వాహనాల...

కల్వకుంట్ల అవినీతిని కక్కిస్తాం – ఎంపి అరవింద్

సర్వశిక్షా అభియాన్ లో కేంద్ర ప్రభుత్వం నుండి గత 4 సంవత్సరాలుగా కేంద్రం నుండి 800కోట్లకు పైగా నిధులు రాష్ట్రనికి వచ్చాయిని నిజామాబాద్ ఎంపీ అరవింద్ వెల్లడించారు. నిధుల్లో జగిత్యాల జిల్లా కు...

శాఫ్రాన్ నిర్ణయం ఇతర కంపెనీలకు స్ఫూర్తి: కేటిఆర్

SAFRAN MRO:  పెట్టుబ‌డిదారులే రాష్ట్రానికి అతిపెద్ద బ్రాండ్ అంబాసిడ‌ర్లని ముఖ్యమంత్రి కేసీఆర్  ఎప్పుడూ అంటుంటార‌ని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు  వ్యాఖ్యానించారు.  రాష్ట్రంలో పరిశ్రమల...

Most Read