Monday, September 23, 2024
Homeతెలంగాణ

జాతీయ ర‌హ‌దారుల‌పై టీఆర్ఎస్ రాస్తారోకో

 Trs Rastaroko : రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారుల‌పై టీఆర్ఎస్ పార్టీ రాస్తారోకోలు, ఆందోళ‌న‌లు చేప‌ట్టింది. తెలంగాణ‌లో రైతులు పండిం‌చిన యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొని తీరా‌లని డిమాండ్‌ చేస్తూ టీఆర్ఎస్...

ధాన్యం కొనుగోలు కోసం తెరాస ఎంపీల ఆందోళన

తెలంగాణ రాష్ట్రంలో పండిచిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఆవరణలోని గాంధి విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేసిన తెరాస   రాజ్యసభ,లోక్‌స‌భ‌ ఎంపీలు. నిరసన కార్యక్రమంలో నామ...

అజీమ్ ప్రేమ్‌జీ జీవితం ఆద‌ర్శ‌ప్రాయం : మంత్రి కేటీఆర్

రంగారెడ్డి జిల్లా మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఈ – సిటీలో విప్రో క‌న్‌స్యూమ‌ర్ కేర్ ఫ్యాక్ట‌రీని ఆ సంస్థ చైర్మ‌న్ అజీమ్ ప్రేమ్ జీతో క‌లిసి మంత్రులు కేటీఆర్, స‌బితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు....

తెలంగాణలో డ్రగ్స్ మాఫియా -బిజెపి

Trs Regime : తెలంగాణలో కేసీఆర్ కుటుంబ-అవినీతి-నియంత పాలన కొనసాగుతోంది. ఈ అరాచక పాలనపట్ల ప్రజలు విసిగిపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. టీఆర్ఎస్ పాలనను అంతం...

పెట్టుబడుల కేంద్రంగా జీనోమ్‌ వ్యాలీ

ఆకర్షణీయమైన పెట్టుబడులకు జీనోమ్‌ వ్యాలీ కేంద్రంగా మారిందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం జీనోమ్‌ వ్యాలీలో కేటీఆర్‌ జాంప్‌ ఫార్మాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెనడా...

అణగారిన వర్గాల గొంతుక జగ్జీవన్ రామ్

జగ్జివన్‌రామ్ 1952 నుండి వరసగా 8 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, సుధీర్ఘ కాలం కేంద్ర మంత్రిగా పని చేశారని మంత్రి హరీష్‌రావు అన్నారు. మంగళవారం జగ్జివన్‌రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులర్పించారు....

అంబేద్కర్ జయంతి రోజు హైదరాబాద్ కు కేజ్రీవాల్

తెలంగాణలో ఆప్ కీలక అడుగులు వేస్తోంది. పంజాబ్ లో ఏకపక్ష విజయంతో ఆప్ ప్రస్థానం పైన దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న తొలి ప్రాంతీయ పార్టీ ఆప్....

రాడిసన్‌ హోటల్‌ లైసెన్స్‌ రద్దు

Radisson Hotel  : రాడిసన్‌ హోటల్‌ లైసెన్స్‌ రద్దు చేసిన రాష్ట్ర అభ్కారి శాఖ. పబ్‌, లిక్కర్‌ లైసెన్స్‌లు రద్దు చేసిన ఎక్సైజ్‌ శాఖ. 24 గంటలపాటు లిక్కర్‌ సప్లైకి అనుమతి తీసుకున్న...

వెల్గనూరు విద్యార్థుల అత్యద్భుత ప్రతిభ

తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ లో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల, వెల్గనూరు విద్యార్థుల అత్యద్భుత ప్రతిభ కనపరిచారు. రాష్ట్రస్థాయిలో 4వ స్థానం. ఒక లక్ష యాభై వేలు క్యాష్ ప్రైజ్, బహుమతి అందజేసి...

కేంద్రం మెడలు వంచి కొనిపిస్తాం – తెరాస

పండిన పంటను కొనుగోలు చెయ్యాల్సిన బాధ్యత ముమ్మాటికి కేంద్రప్రభుత్వం మీదనే ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.అటువంటి బాధ్యతల నుండి మోడీ సర్కార్ తప్పుకోవాలని చుస్తే మెడలు...

Most Read