Sunday, September 22, 2024
Homeతెలంగాణ

Shetkar Sanghatan:మోడీ పాలనలో అన్నీ ఆదానీకే – కెసిఆర్

తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మహారాష్ట్ర నేతలతో  శనివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ ( రైతు సంఘం ) నేతలకు...

Data Leak: డేటా లీక్‌ కేసులో కీలక మలుపు

ఇటీవలి కాలంలో సంచలనం సృష్టించిన డేటా లీక్‌ కేసులో కీలకమైన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  66 కోట్ల వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసిన వ్యక్తి అరెస్టు , 24 రాష్ట్రాల్లో...

Save Tiger:పులుల రక్షణకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్

దేశ వ్యాప్తంగా అడవుల రక్షణ, పులుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 1973లో ప్రాజెక్టు టైగర్ ను ప్రవేశ పెట్టింది. నేటితో (ఏప్రిల్ -1) సేవ్ టైగర్ ఉద్యమానికి యాభై ఏళ్లు నిండాయి....

Intermediate Board: ఇంట‌ర్మీడియ‌ట్ అక‌డ‌మిక్ క్యాలెండ‌ర్‌

2023-24 విద్యా సంవ‌త్స‌రానికి గానూ తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు అక‌డ‌మిక్ క్యాలెండ‌ర్‌ను విడుద‌ల చేసింది. జూన్ 1 నుంచి ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ విద్యార్థుల‌కు త‌ర‌గ‌తులు ప్రారంభ‌మవుతాయ‌ని తెలిపింది. అక్టోబ‌ర్ 19 నుంచి 25వ...

YSRTP: బండి సంజయ్, రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్

ముఖ్యమంత్రి కెసిఆర్ పై పోరాటానికి విపక్షాలు ఏకం అవుతున్నాయి. అన్ని పార్టీలు ఏక తాటి మీదకు వస్తేనే కెసిఆర్ ను ఎదుర్కోవటం సాధ్యమని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా వై ఎస్ ఆర్ టి పి...

ED Raids:హైదరాబాదులో పలుచోట్ల ఈడి సోదాలు

హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ఈడి సోదాలు నిర్వహిస్తోంది. శనివారం ఉదయం 6 గంటల సమయంలో జూబ్లీహిల్స్, మాదాపూర్ లో దాదాపు 15 బృందాలుగా ఏర్పడి ఈడి అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఫార్మా...

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు చేదువార్త

హైదరాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం ప్రయాణికులకు కొత్త సంవత్సరంలో చేదువార్త అందించింది. మెట్రో రైల్ ప్ర‌యాణికుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు కొన‌సాగిస్తున్న రాయితీల‌ను ఉప‌సంహ‌రించుకున్న‌ట్లు ఎల్ అండ్ టి మెట్రో రైల్ ఎండి కేవీబి...

Electrification:అటవీ గ్రామాలకు విద్యుత్ సరఫరా

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతాల ఆవాసాలకు త్రీ ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పన పురోగతిపై ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం జరిగింది. నిర్మల్ లో జరిగిన ఈ సమావేశానికి అటవీ, విద్యుత్,...

CPR:సిపిఆర్ తో గుండె పోటు మరణాలు తగ్గించవచ్చు

ఆకస్మిక గుండెపోటు వల్ల వ్యక్తులు మరణించకుండా సిపిఆర్ చేయడం వలన ప్రాణాలను కాపాడిన వారం అవుతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో...

REDCO:ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రం

రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కేంద్రాన్ని రాష్ట్ర పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ వై.సతీష్ రెడ్డి ప్రారంభించారు. సురేంద్రపురి సమీపంలో ఏర్పాటు చేసిన చార్జింగ్ మెషిన్ ను...

Most Read