Friday, September 20, 2024
Homeతెలంగాణ

టిటీడీపీ అధ్యక్షుడిగా రావుల

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా రావుల చంద్రశేఖర్ రెడ్డి నియామకం దాదాపు ఖరారైంది. ఎల్ రమణ గులాబి గూటికి చేరుతున్న నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భవిష్యత్ పరిణామాలపై పార్టీ నేతలతో...

జనవరిలో థర్డ్ వేవ్

మన దేశంలో వెలుగు చూసిన కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ఇప్పుడు విదేశాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తోందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి. శ్రీనివాసరావు అన్నారు. వైరస్ తీవ్రంగా ప్రభావం చూపిన...

ఎల్ రమణకు లైన్ క్లియర్

ప్రగతి భవన్ లో  సీఎం కేసీఆర్ ను  కొద్ది సేపటి క్రితం కలిసిన తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్ రమణ. ఎల్  రమణను ప్రగతిభవన్ కు తీసుకువచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు....

నదీ జలాల్లో సమ న్యాయమే ధర్మం

కృష్ణా నదిమీద రెండేళ్లుగా ప్రాజెక్టులు కడితే కేసీఆర్ ఇప్పుడే కళ్ళు తెరిచారా అని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. ఇద్దరు సీఎంలు కౌగిలించుకోవచ్చు... స్వీట్లు తినినిపించుకోవచ్చు. రెండు...

రేవంత్ అండ్ కో ఆగమాగం బ్యాచ్

ముఖ్యమంత్రి కెసిఆర్ అనే మహానేత నడుస్తుంటే కొంత మంది బిచ్చగాళ్ళు మొరుగుతున్నారని మంత్రి కే తారక రామారావు ఎద్దేవా చేశారు. కొందరు అల్పులు అధికారాన్ని గుంజుకుంటామంటున్నారని, కెసిఆర్ ను తిట్టి శునకానందం పొందుతున్నారని...

త్వరలో ట్యాంక్ బండ్ పై నీరా కేఫ్

హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై 20 కోట్లతో నీరా కేఫ్ ఏర్పాటు చేస్తున్నామని ఆబ్కారీ శాఖామంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేఫ్ లు తెరుస్తామన్నారు. దేశంలో ఎక్కడా...

గ్రూపులు కట్టను – కోమటిరెడ్డి

అన్ని విధాల అర్హతలు ఉండి కుడా పదవి రాకపోతే బాధగానే ఉంటుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బాధ ఉన్నంత మాత్రాన పార్టీ మారతారా అన్న కోమటిరెడ్డి  నేను...

మంత్రుల ఆకస్మిక తనిఖీ

బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం రోడ్లు-భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తో కలిసి ఆకస్మికంగా...

ఇడుపులపాయలో షర్మిల ప్రార్థనలు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలో ఉన్న వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద  వైఎస్‌ షర్మిల ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భర్త అనిల్‌కుమార్‌, తల్లి విజయమ్మ, వైఎస్‌ వివేకా...

కిషన్ రెడ్డికి పర్యాటకం, ఈశాన్యం

క్యాబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన జి. కిషన్ రెడ్డికి పర్యాటకం, సాంస్కృతిక శాఖలతో పాటు అత్యంత కీలకపైన ఈశాన్య రాష్టాల అభివృద్ధి మంత్రిత్వ శాఖను కేటాయించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన...

Most Read