గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ భారత్ బయోటెక్ సి.యం.డి శ్రీ క్రిష్ణా ఎల్లా తో బి.ఆర్.కె.ఆర్ భవన్ లో మంగళవారం […]
తెలంగాణ
టిఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి డా”వి.శ్రీనివాస్ గౌడ్ గారు
టిఆర్ఎస్ పార్టీ 20 వ ఆవిర్భావ దినోత్సవం ను మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. మహబూబ్ పట్టణంలోని కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర అబ్కారీ […]
ఎమ్మెస్సార్ కన్నుమూత
కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు, మాజీ మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి మాజీ అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ రావు (ఎమ్మెస్సార్) కన్నుమూశారు. అయన వయసు 88 సంవత్సరాలు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎమ్మెస్సార్ కరోనా […]
ప్రతి ఇంటిపై గులాబీ జెండా
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) 20వ వార్షికోత్సవం సందర్భంగా రేపు మంగళవారం (ఏప్రిల్ 27న) రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిపై గులాబీ జెండా ఎగురవేద్దామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు ఇచ్చారు. […]
కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం ప్రకటన. […]
27 నుండి మే 31 వరకు స్కూల్స్, జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు..
27 నుండి మే 31 వరకు స్కూల్స్, జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు.. ఒకటి నుండి 9 వ తరగతి వరకు అందరూ ప్రమోట్ ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రములో ఏప్రిల్ 27 […]
తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కు కరోనా
NewsDesk‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.
తెలంగాణ లోను కరోనా వ్యాక్సిన్ ఫ్రీ..
కరోనా కట్టడి లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ‘‘వయసుతో నిమిత్తం లేకుండా […]
వన్ నేషన్ , వన్ హెల్త్ ఫాలసీని కేంద్రం ఎందుకు తీసుకరావడం లేదు
వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. వ్యాక్సిన్ను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలి. పీఎమ్ కేర్ ఫండ్ ద్వారా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం కరోనా రోగులకు అందించే విధంగా […]
దేశానికే తెలంగాణ ఆదర్శం
ఆక్సిజన్ తరలింపుకు విమాన సేవల వినియోగం విమానల ద్వారా తరలిస్తున్న తొలి రాష్ట్రం హైద్రాబాద్ నుంచి ఒరిస్సాకు ఆక్సిజన్ ట్యాంకర్లతో బయల్దేరిన విమానాలు 3 రోజుల సమయం ఆదాతో పాటు ఆక్సిజన్ అత్యవసరంగా ఉన్న […]