Thursday, September 26, 2024
Homeతెలంగాణ

మునుగోడు ఎన్నికలే తెరాసకు ఆఖరు – బండి సంజయ్

మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల తరువాత టీఆర్ఎస్ కనుమరుగు కాబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. బీజేపీ గెలుపు ఎప్పుడో ఖాయమైందన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఉప ఎన్నికపై...

దేశ ఐక్యత కోసమే భారత్ జోడో యాత్ర – దిగ్విజయ్ సింగ్

భారత్ జోడో యాత్ర రాజకీయాల కోసం కాదు.. దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. జోడో యాత్ర విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపు...

తెరాస సమావేశానికి జెడిఎస్ నేత కుమారస్వామి

జెడియస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, జెడియస్ నేత, మాజీ మంత్రి రేవన్న, పలువురు జేడిఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు నిన్న రాత్రి  హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి...

అమెరికాలో బతుకమ్మ వేడుకలు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం వల్ల ఖండాంతరాలను దాటిన బతుకమ్మ సంబరాలు ప్రతియేటా వివిధ దేశాల్లో ఎంతో వైభవంగా జరుగుతున్నాయి . ఉద్యోగ , వ్యాపార రీత్యా ఇతర దేశాల్లో స్థిరపడ్డ...

పూల సంబురానికి.. పుడమి పులకరింత

తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం బతుకమ్మ పండుగ. ప్రకృతిలో లభించే తీరొక్క పూలను సేకరించి వాటిని అందంగా వలయా కృతిలో పేర్చి అమ్మవారు పార్వతీదేవికి ప్రతిరూపమైన గౌరమ్మను ప్రతిష్టించి కొలిచే అద్భుతమైన పండుగ బతుకమ్మ...

బిసి జనాభా గణనకు కోటి ఉత్తరాల ఉద్యమం

దేశ జనాభా గణనలో (Census) బీసీ కులాల లెక్కింపునకై ప్రధానమంత్రికి కోటి ఉత్తరాల ఉద్యమ రాష్ట్రానికి చెందిన బిసి ఉద్యమకారులు ప్రారంభించారు.  75 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా బీసీ...

కిషన్ రెడ్డి దిగజారుడు రాజకీయం – మంత్రి హరీష్ విమర్శ

సద్దుల బతుకుమ్మ జరుపుకుంటున్న సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలుగు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ, దసరా పండుగ శుభ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్...

కుట్రలు,కుతంత్రాలకు బిజెపి పెట్టింది పేరు – జగదీష్ రెడ్డి

కుట్రలు కుతంత్రాలకు భారతీయ జనతా పార్టీ పెట్టింది పేరు అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. అటువంటి కుతంత్రాలలో భాగమే మునుగోడు ఉప ఎన్నిక అని ఆయన తేల్చిచెప్పారు....

యూపీఏను చీల్చడానికే కేసీఆర్ డ్రామాలు – రేవంత్ రెడ్డి

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు భయపడి బీజేపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈడీ అధికారులతో కాంగ్రెస్ నాయకులను వేధింపులకు గురిచేస్తోందని, ముఖ్య నాయకులను ఈడీ...

కేంద్ర అవార్డులే కెసిఆర్ పాలనకు నిదర్శనం : ఎర్రబెల్లి

మిషన్‌ భగీరథ, పంచాయతీరాజ్‌శాఖకు వచ్చిన కేంద్ర అవార్డులే తమ పని తనానికి, సిఎం కెసిఆర్ పాలన దక్షతకు నిదర్శనమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో రాష్ట్రం అభివృద్ధిలో...

Most Read