Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

ఉపాధి హామీ పనిదినాలు పెంచాలి – మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఆర్ధిక సంవత్సరానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 12 కోట్ల పనిదినాలు అవసరం అవుతున్నాయని, ఈ పనిదినాలను కల్పించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ...

అధికారం శాశ్వతం కాదు – గుత్తా..పోచారం

రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళం జాగ్రత్తగా ఉండాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలన్నారు. ప్రభుత్వం - గవర్నర్ మధ్య వివాదం...

ప్రపంచ జలవనరుల సమావేశానికి కేటీఆర్ కు ఆహ్వానం

ప్రపంచ పర్యావరణ & జలవనరుల సమావేశాల్లో కీలకోపన్యాసం చేయాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు,మున్సిపల్ శాఖ మంత్రి కే.తారకరామారావును అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ నేతృత్వంలోని పర్యావరణ-నీటి వనరుల సంస్థ (ASCE—EWRI) ఆహ్వానించింది....

కార్పొరేట్ శక్తుల కేంద్రంపై యుద్దమే – బిఆర్ఎస్

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దురదృష్టకర విధానాలతో దేశంలో పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయని బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, పార్లమెంటరీ బడ్జెట్...

స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులపై బిఆర్ఎస్ ఆందోళన

ప్రముఖ వాణిజ్య సంస్థ అదాని గ్రూప్ పై ఇటీవలి అంతర్జాతీయ నివేదిక తర్వాత, ఎల్ ఐసీ, ఎస్ బిఐ మరియు ఇతర కంపెనీల షేర్లలో తగ్గుదల, ఒడిదుడుకులు సర్వత్రా తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయని...

రాజకీయ శక్తిగా బీఆర్‌ఎస్‌: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

దేశానికి దిశ, దశ చూపే రాజకీయ శక్తిగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిష్కృతం కాబోతుందని, పార్టీ జాతీయ అధ్య‌క్షులు, సీయం కేసీఆర్ తో క‌లిసి న‌డ‌వాల‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి...

టీఎస్‌ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ పార్సిల్‌ సర్వీసులు

తెలంగాణాలో మధ్యాహ్నం 12 గంటల లోపు పార్సిల్‌ బుక్‌ చేస్తే రాత్రి 9 గంటలకు గమ్యస్థానానికి చేరుస్తామని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ వెల్లడించారు. రాత్రి 9 గంటలలోపు బుక్‌ చేసుకుంటే...

ఎమ్మెల్సీ కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ

ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి అధ్యక్షుడు, సినీ నటుడు శరత్ కుమార్ శనివారం హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలపై...

బిఆర్ఎస్ లో చేరిన ఒరిస్సా మాజీ సిఎం గిరిధర్ గమాంగ్

భారతదేశ భవిష్యత్తును మార్చేందుకు, భారతదేశ ఆలోచనను, భావజాలాన్ని మార్చేందుకు ఒక సంకల్పంతో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించిందని బిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అన్నారు. ఈ ప్రస్థానంలో, మహా యుద్ధంలో...

పిబ్రవరి 2 నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర

YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర పునఃప్రారంభానికి వరంగల్ పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ నెల 28 నుంచి పాదయాత్ర కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా...పిబ్రవరి 2...

Most Read