Sunday, September 22, 2024
Homeతెలంగాణ

ఘనంగా షోయబుల్లాఖాన్ వర్ధంతి

హైదరాబాద్ విముక్తి కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన తెలంగాణ నిప్పురవ్వ షోయబుల్లాఖాన్ వర్ధంతి సందర్భంగా నేడు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మైనార్టీ జర్నలిస్ట్ ఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్...

బీజేపీ అంటే అమ్మకం…టీఆర్ఎస్ అంటే నమ్మకం

కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా వచ్చినందుకు తెలంగాణ ప్రజలు హర్షించారని, సహాయ మంత్రిగా తెలంగాణకు ఏం చేయలేకపోయారు ...ఇపుడైనా చేస్తారని ఆశిస్తున్నామని ఎర్రబెల్లి దయాకర రావు, బల్క సుమన్ అన్నారు. బీజేపీ అంటేనే...

యూత్ కాంగ్రెస్ నేతలకు దిశా నిర్దేశం

కాంగ్రెస్ పార్టీ చాలా మంది నాయకులను తయారు చేసిందని, చంద్రబాబు... కెసిఆర్ లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్ళే అని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యూత్ కాంగ్రెస్...

త్వరలోనే బతుకమ్మకు జాతీయ స్థాయి గుర్తింపు

జన ఆశీర్వాద యాత్రలో భాగంగా భువనగిరి పట్టణానికి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. హుజురాబాద్ లాంటి ఎన్నికలు గతంలో ఎక్కడా చూడలేదని, కుటుంబ రాజకీయాలు చేసేవారిని...

అనాథలకు హక్కులు కల్పించాలి

అనాథ హక్కుల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ నియమించిన కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులు,తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును గాదె ఇన్నయ్య నేతృత్వంలో FORCE,ఇతర స్వచ్ఛంద సంస్థల...

బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు అధికార యావ

తోడేళ్ళలాగా బీజేపీ,కాంగ్రెస్ వాళ్లు తెలంగాణపై  దాడి చేస్తూ, అనైతిక విమర్శలు చేస్తున్నారని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు చాలా సంతోషంగా అత్యుత్తమ జీవనప్రమాణాలతో...

ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడిగా హరీశ్ రావు

ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఎన్నికయినట్లు ఎగ్జిబిషన్ సోసైటీ యాజమాన్య కమిటీ ప్రకటించింది. తమ విన్నపాన్ని మన్నించి అధ్యక్షుడిగా ఉండేందుకు అంగీకరించినందుకు కమిటీ సభ్యులు మంత్రి హరీశ్ రావును ఆయన...

ఆలయాల అభివృద్ధి కేసిఆర్ ఘనత

దుబ్బాక పట్టణంలో సుమారు రూ.10 కోట్లతో అత్యద్భుతంగా నిర్మించిన బాలాజీ దేవాలయంలో శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ప్రతిష్టాపన కార్యక్రమానికి విచ్చేసిన...

పాల‌మూరు మ‌హిళా స‌మాఖ్య‌కు సీఎం ప్ర‌శంస‌

సీడ్ బాల్స్ త‌యారీలో స‌రికొత్త గిన్నీస్ రికార్డ్ నెల‌కొల్పిన‌ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా యంత్రాంగానికి, పాల‌మూరు మ‌హిళా స‌మాఖ్య‌ల కృషిని ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు ప్రశంసించారు. సీడ్ బాల్స్ ను రికార్డు స్థాయిలో తయారు...

టెంపుల్ టౌన్ గా వేముల‌వాడ‌

వేముల‌వాడ శ్రీ రాజ‌రాజేశ్వ‌ర స్వామి ఆలయ విస్తరణ, పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆదేశించారు. గురువారం ప్ర‌గ‌తి భ‌వ‌న్...

Most Read