Monday, September 23, 2024
Homeతెలంగాణ

BRS: మహారాష్ట్రలో బలోపేతం అవుతున్న బిఆర్ఎస్

బిఆర్ఎస్ లో చేరికల పర్వం కొనసాగుతున్నది. మహారాష్ట్ర నుంచి ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీలో చేరుతున్న నేపథ్యంలో.. బుధవారం మరో కీలక నేత బిఆర్ఎస్ లో చేరారు. ఔరంగాబాద్, పర్భణీ జిల్లాల్లో...

HMDA:నార్సింగిలో ఎన్ ఫోర్స్ మెంట్ కూల్చివేతలు

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) కొరడా జలిపిస్తుంది. ఆపరేషన్ శంషాబాద్ తదుపరి బుధవారం ఉదయం హెచ్ఎండిఏ యంత్రాంగం నార్సింగి రెవిన్యూ విలేజ్ పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై...

Gutha fire: బిజెపి హయంలో ప్రజాస్వామ్యం ఖూనీ – గుత్తా

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం: మండలి చైర్మన్‌ గుత్తా నల్లగొండ: దేశంలో నియంత పాలన కొసాగుతున్నదని, ప్రతిపక్షాల గొంతును కేంద్ర ప్రభుత్వం నొక్కుతున్నదని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు....

kishan reddy :కాంగ్రెస్ ప్రమాదంలో ఉంది – కిషన్ రెడ్డి

దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ.. రాహుల్ గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీతోపాటు వారికి మద్దతుగా నిలుస్తున్న పార్టీలు చేస్తున్న రాద్ధాంతం అర్థరహితమని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ప్రమాదంలో ఉన్నది...

Bird walk: హైదరాబాద్ లో ఫారెస్ట్ ట్రేక్ పార్క్

తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మరియు హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ ట్రేక్ పార్క్ లో బర్డ్ వాక్ (పక్షుల వీక్షణ) ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ నార్సింగి దగ్గర, తెలంగాణ...

Fortified Rice:వచ్చే నెల నుంచి పేదలకు బలవర్ధక బియ్యం

రాష్ట్రంలోని పేదలందరికీ సంపూర్ణ పోషకాహారం అందించి, వారి ఆరోగ్యానికి బాటలు పరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎప్రిల్ నెలనుండి రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, ఐసీడీఎస్, మధ్యాహ్న బోజన పథకాలతో...

TSPSC:రేవంత్, బండి సంజయ్ లకు లీగల్ నోటీసులు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బిజేపీ నేతలు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు మంత్రి కే తారకరామారావు లీగల్ నోటీసులు పంపారు. టీఎస్...

Shamshabad:అక్రమార్కులపై హెచ్ఎండిఏ ఉక్కుపాదం

హైదరాబాద్ నగర శివార్లలో తప్పుడు భూరికార్డు సృష్టించిన ప్రభుత్వ భూములను ఆక్రమించే ప్రయత్నం చేసిన అక్రమార్కులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) గట్టి గుణపాఠం చెప్పింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండిఏకు ఉన్న...

Hail Storm Help: త్వరలో అర్హులకు పోడు భూముల పట్టాలు

అకాలంగా కురిసిన వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలకు, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని, సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు....

TSPSC:కేటీఆర్ కనుసన్నల్లోనే సిట్ విచారణ – రేవంత్ రెడ్డి

టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రశ్నించినందుకు తమకు నోటీసులు ఇస్తున్నారని.. దోపిడీ దొంగతనం చేసిన కేటీఆర్‌ కు సమాచారం ఇస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సిరిసిల్లలో నిన్న జరిగిన ఆత్మీయ సమావేశంలో...

Most Read